సత్యనారాయణ వ్రతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి యర్రా రామారావు, పేజీ సత్యనారాయణ వ్రతము ను సత్యనారాయణ వ్రతం కు తరలించారు: వికీ ప్రామాణికం |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వికీ శైలి ప్రకారం సవరణలు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Satyanarayana Pooja 04.JPG|right|thumb|250px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
'''సత్యనారాయణ
▲== '''వ్రత ప్రాశస్త్యము''' ==
▲కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు, లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వారు ఇటుల తెలిపెను.
<blockquote>
</blockquote>
అంతట వ్రత
== '''వ్రత సామాగ్రి''' ==
Line 16 ⟶ 15:
* [[పోకచెక్కలు]]
* [[అరటిపళ్ళు]]
*
*
* [[మామిడి]] [[ఆకు]]లు
* [[దీపం|దీప]]సామాగ్రి
* [[పూజా సామాగ్రి]]
*
*
* [[పంచామృతాలు]]
*
* చిల్లర [[
== '''వ్రత
" దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా
యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "
*
* కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు
* పసుపుతో వినాయకుని
* వినాయకపూజ
* పిమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కథా
[[దస్త్రం:jvrkp.vja.ap.సత్యనారాయణ స్వామి వ్రతము.jpg|right|thumb|300px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
== '''వ్రత కథలు''' ==
వ్రత కథ
===మొదటి వ్రత కథ===
ఒకానొక సమయమున నైమిశారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని శౌనకాది మునులు ఇటుల అడిగినారు "మహానుభావా.. దేని చేత మనుషులు తమ కోరికలననుభవించి, [[మోక్షము]]ను పొందగలరు?"అందులకు సూత మహర్షి
<blockquote>
శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,ఈ
</blockquote>
కనుక జనులారా, సత్యనారాయణ
===రెండవ వ్రత కథ===
కాశీ పట్టణమందు ఒక బీద [[బ్రాహ్మణుడు]] కలడు. ఆ బ్రాహ్మణునికి ఒక రోజు ఏమీ భిక్ష లభించక విచారంగా నుండును,శ్రీ సత్యనారాయణ స్వామి వారు అతనిని చూచి జలిపడి ఒక ముసలి బ్రాహ్మణవేషంలో వచ్చి నాయనా నీ బాధ ఏమి అడిగాడు.అంతట ఆ ముసలి బ్రాహ్మణుడు, సత్యనారాయణవ్రత విశేషం తెలిపి అదృశ్యుడాయెను. అంతట బీద బ్రాహ్మణుడు రేపే ఈ వ్రతం చేసెదనని నిశ్చయించుకున్నవాడై మరుసటి దినంన నిత్యకాలకృత్యాలు నెరవేర్చుకుని "స్వామీ! ఈ రోజు లభించిన బిక్షతో నీ వ్రతం చేసెదను" అని పలికి భిక్షాటనకు బయలుదేరెను. ఆనాటి వేళావిషయంన అతనికి విశేషమైన భిక్ష లభించెను. పిమ్మట లభించిన భిక్షతో ఆ బ్రాహ్మణుడు వ్రతం చేసెను.వ్రతమహిమ వలన అతనికి సమస్తసంపదలు కలిగినవి. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతీ మాసం సత్యనారాయణస్వామి వ్రతము చేసెను. ఆ బ్రాహ్మణుడు ఒకానొక [[ఏకాదశి]]నాడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొనువాడు వచ్చి వ్రతమంతయూ చూచి వ్రత మహిమ తెలుసుకొన్న వాడై, తను కూడా తరువాతి దినంనాడు వ్రతం చేసెదనని పలికెను.తరువాతిదినంన, కట్టెలమ్మగా మిక్కిలి విశేషంగా ధనం లభించింది.ఆ ధనంతో ఆ నాడు వ్రతం చేసినవాడై అనతికాలంనందు ధనవంతుడయ్యెను.సత్యనారాయాణ వ్రత విశేషం వల్ల బ్రాహ్మణుడు, కట్టెలమ్ముకొనువాడు కోరికలు తీరి మోక్షమునొందినారు. ఇది రెండవ వ్రత కథ.
===నాల్గవ వ్రతకథ===
|