మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 115:
{{Citation needed|date=February 2007}}</ref>
|91–92
|యుధిష్టరుడు నిర్వహించిన అశ్వమేధయాగం. అర్జునుడి విజయయాత్ర. అర్జునుడికి శ్రీకృష్ణుడు అనుగీత బోధించుట.
|-
|15
| [[ఆశ్రమవాస పర్వం]] (ది బుక్ ఆఫ్ ది హర్మిటేజి)
|93–95
|దృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. (సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు). విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆఙాపించుట.
|-
|16
| [[మౌసల పర్వం]] (ది బుక్ ఆఫ్ ది క్లబ్సు)
|96
|గాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని మౌసలం (ముసలం) కారణంగా మరణించుట.
|-
|17
| [[మహాప్రస్థాన పర్వం]] (ది బుక్ ఆఫ్ ది గ్రేటు జర్నీ)
|97
|యుధిష్టరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్టరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్టరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు.
|-
|18
| [[స్వర్గారోహణ పర్వం]] (ది బుక్ ఆఫ్ ది అక్సెంటు హెవెను)
|98
| యుధిష్టరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రంపంచంలో ప్రవేశించుట.
|-
|''khila''
|''[[హరివం శపర్వం]]'' (ది బుక్ ఆఫ్ ది జెనాలజీ ఆఫ్ హరివంశం)
|99–100
|18 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట.
|}
|