మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 47:
|-
|1
|[[ఆది
|1–19
|తక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను)) జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం తరువాత వైశంపాయనుడు భారతం వినిపించిన తరువాత నైమిశారణ్యంలో ౠషులందరూ వినుచుడగా సూతుడు భారతకథను ప్రసంగించాడు. కురు వంశానికి మూలమైన భరత, భృగువంశాల వంశవృక్షాలు వివరించబడ్డాయి(ఆది అంటే మొదటి).
|-
|2
|[[సభా
|20–28
|దానవుడైన మయుడు ఇంద్రప్రస్థ వద్ద రాజభవనం, సభామండపం నిర్మించాడు. యుధిష్టరుడి సభలో జీవితం, రాజసూయ యాగం. మాయాజూదం ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల వనవాసం ఇందులో వర్ణించబడింది.
పంక్తి 62:
|-
|4
|[[విరాట
|45–48
|విరాటరాజు సభలో పాండవులు ఒక సంవత్సరకాలం గడుపిని వివరం వర్ణించబడింది.
|-
|5
| [[ఉద్యోగ
|49–59
|పాండవులు, కౌరవుల మద్య నిర్వహించబడిన విఫలమైన సంధిప్రయత్నాలు, యుద్ధానికి సన్నద్ధం జరగడం. (''ఉద్యోగ''అంటే పనిచేయడం).
|-
|6
| [[భీష్మ
| 60–64
|భీష్ముడు కౌరవుల పక్షం సైన్యాధ్యక్షుడుగా యుద్ధం మొదటి భాగం. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, (ఇందులో గీతోపదేశం 25-42 అధ్యాయాలలో) వర్ణించబడింది.<ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/m06/m06025.htm |title=The Mahabharata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section XXV (''Bhagavad Gita'' Chapter I) |publisher=Sacred-texts.com |date= |accessdate=3 August 2012}}</ref><ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/m06/m06042.htm |title=The Mahabharata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section XLII (Bhagavad Gita, Chapter XVIII) |publisher=Sacred-texts.com |date= |accessdate=3 August 2012}}</ref>
|-
|7
| [[ద్రోణ
|65–72
|ద్రోణుడి సారధ్యంలో కొనసాగిన యుద్ధం. " బుక్ ఆఫ్ వార్ " పుస్తకంలో ఇది ప్రధానమైనది. ఈ పుస్తకం చివరిలో ఇరుపక్షాలలో మహావీరులలో అనేకులు యుద్ధం కారణంగా మరణించారు.
|-
|8
| [[కర్ణ
|73
|కౌరవపక్షంలో కర్ణుడి సారధ్యంలో కొనసాగిన యుద్ధం.
|-
|9
|[[శల్య
|74–77
|కౌరవపక్షంలో శల్యుని సారధ్యంలో కొనసాగి ముగిసిన యుద్ధం చివరి రోజు. ఇందులో సరస్వతీ నదీతీరంలో బలరాముడి యాత్ర, భీముడు, దుర్యోధనుల మద్య యుద్ధం, భీముడు దుర్యోధనుడి తొడలు విరచుట.
|-
|10
| [[సౌప్తిక
|78–80
|[[అశ్వమేధ
|-
|11
| [[స్త్రీ
|81–85
|గాంధారి మరియు కౌరవ స్త్రీలు, పాండవులు యుద్ధంలో మరణించిన వారిని గురించి ధుఃఖించుట. గాంధారి శ్రీకృష్ణుడిని శపించుట.
|-
|12
| [[శాంతి
|86–88
|చక్రవర్తిగా యుధిష్ఠరుడి పట్టాభిషేకం. భీష్ముడి నుండి ధర్మరాజాదులు ఉపదేశాలు గ్రహించుట. ఆర్ధిక, రాజకీయాల గురించి అనేక విషయాలు చర్చించబడిన ఈ పుస్తకం మహాభారతంలో సుదీర్ఘమైనది. ఈ పుస్తకంలో తరువాత చొరబాట్లు అధికంగా జరిగాయని " కిసారి మోహను గంగూలి " అభిప్రాయపడ్డాడు.
|-
|13
| [[అనుశాసన
|89–90
|భీష్ముడు చెప్పిన ది ఫైనల్ ఇంస్ట్రక్షంసు (అనుశాసన).
|-
|14
| [[అశ్వమేధ
{{Citation needed|date=February 2007}}</ref>
|91–92
పంక్తి 118:
|-
|15
| [[ఆశ్రమవాస
|93–95
|దృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. (సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు). విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆఙాపించుట.
|-
|16
| [[మౌసల
|96
|గాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని మౌసలం (ముసలం) కారణంగా మరణించుట.
|-
|17
| [[మహాప్రస్థాన
|97
|యుధిష్టరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్టరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్టరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు.
|-
|18
| [[స్వర్గారోహణ
|98
| యుధిష్టరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రంపంచంలో ప్రవేశించుట.
|-
|''khila''
|''[[
|99–100
|18 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట.
|