కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వ్యాసం విస్తరణ,మూలాలు కూర్పు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి సమాచారపెట్టె వివరాలుతో కూర్పు |
||
పంక్తి 1:
{{Use dmy dates|date=August 2018}}{{Use Indian English|date=August 2018}}
[[File:Kondavid6.jpg|thumb|కొండవీడు కోట|alt=|220x220px]]▼
{{Infobox Military Structure
|name = కొండవీడు కోట
|native_name =
|partof = [[ఆంధ్రప్రదేశ్]]
|location = [[గుంటూరు జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారత దేశం]]
|image = [[File:Kondavid-drug. Signed 'W.R.'.jpg|250px]]
|caption =కొండవీడు కోట వాటర్ కలర్ పెయింటింగ్ చిత్రం
|map_type = India Andhra Pradesh#India
|map_size = 250
|map_caption =
|type = [[కోట]]
|coordinates= {{coord|16.2597|N|80.2653|E|region:IN_type:landmark|display=inline,title}}
|code =
|built = 14 శతాబ్థం
|builder = [[రెడ్డి రాజులు|కొండవీడు రెడ్డిరాజులు]]
|materials = గ్రానైట్, [[రాతి]], [[సున్నం]]
|height = 1700 అడుగులు
|used =
|demolished =
|condition =
|open_to_public =
|controlledby = [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]]
|garrison =
|current_commander =
|commanders =
|occupants =
|battles = [[రెడ్డి రాజులు]], [[విజయనగర రాజులు]], గోల్కొండ సుల్తానులు, ప్రెంచి రాజులు, బ్రిటీసు రాజులు
|events =
|image2 = [[File:Kondavid1.jpg|250px]]
|caption2 = కొండవీడు కోట పరిసర ప్రాంతం దృశ్యాలు
}}
'''కొండవీడు కోట''', [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]],[[యడ్లపాడు]] మండలంలోని [[కొండవీడు]] గ్రామ పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది.రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ.పూ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.14 వ శతాబ్థంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు.ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇందులో చాలా వరకు శిధిలమైనట్లుగా తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/travel/kondaveedu-fort-turns-tourist-hotspot-in-ap/articleshow/65337478.cms|title=రెడ్డిరాజుల పౌరుషం, వైభవానికి ప్రతీక.. 'కొండవీడు కోట'!|date=2018-08-09|website=Samayam Telugu|language=te|access-date=2019-10-20}}</ref>
==కోట చరిత్ర==
ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులలో ప్రథముడు.ఇతను తొలుత సా.శ.పూ. 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు. ఆ తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి సా.శ.పూ. 1353 నుండి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తుంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని తెలుస్తుంది. అనపోతారెడ్డి కొండవీడును శతృదుర్బేధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది.ఆ తరువాత
===కొండవీడు దుర్గంలో బౌద్ధం ఆనవాళ్ళు ===
ఇప్పటి వరకు దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్నవాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు సర్కిల్ అటవీశాఖ అధికారి అనూప్సింగ్ సతీమణి రుచిసింగ్, కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కె.వి.రావుతో కలసి ఇక్కడ ఈ మధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. స్థూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉంది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నాపరాళ్లు, నలుపు రంగు రాళ్లు వాడారు.స్థూపం పైన శివాలయం నిర్మించారని తేల్చారు.
|