జీ తెలుగు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 73:
ఆ తరువాతి కాలంలో ''శ్రీకరం శుభకరం '' అనే జాతక సంబంధ లైవ్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సిద్ధాంతి వక్కంతం చంద్రమౌళి రోజూవారి జాతకాలు చెప్పగా, సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ తరువాత మిగిలిన చానెళ్ళు కూడా జాతక సంబంధ కార్యక్రమాలు మొదలుపెట్టడం విశేషం.
సెప్టెంబరు 2005లో, ఎన్నో తర్జనభర్జనల తరువాత తమ చానెల్ ప్రధాన నిర్వాహణ అధికారిగా సంజయ్ రెడ్డిని ప్రకటించింది. సంజయ్ అంతకు ముందు [[వాల్ట్ డిస్నీ సంస్థ]]లోనూ, పెర్ల్ మీడియాలోనూ పని చేశాడు. అంతకు కొన్ని నెలల ముందే అజయ్ కుమార్ ఈ సంస్థను వీడటంతో సంజయ్ ను నిర్వాహణాధికారిగా ప్రకటించింది ఈ సంస్థ.<ref>{{citation|periodical=The Hindu|date=2007-09-17|accessdate=2008-03-21|url=http://www.hindu.com/2007/09/17/stories/2007091758230200.htm|title=Zee Telugu has a new CEO out of the box|last=Singh|first=T. Lalith}}</ref>
==మూలాలు==
|