రావెళ్ళ నాయకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 7:
==మల్ల నాయుడు==
సాళువ నరసింహరాయలకడ రావెళ్ళ మల్ల 1495 లో సేనాధిపతిగాయుండెను. గుడిపాడు వద్ద జరిగిన యుద్ధములో
మల్ల నాయుని కుమారుడగు తిప్పా నాయుడు శ్రీక్రిష్ణదేవరాయలవారి ఉత్కళదేశ దండయాత్రలో (1513-1515) పాల్గొని గజపతి రాజును ఓడించుటకు తోడ్పడెను. తిప్పని పరాక్రమమునకు మెచ్చిన రాయల వారు బహువిధముల సత్కరించిరి. తిప్పా నాయుని కొడుకు పాపా నాయుడు రామరాయల సేనాధిపతిగా [[కర్నూలు]] వద్ద జరిగిన పోరులో ముస్లిము సేనలను తరిమివేసి కోటను స్వాధీనము చేసుకొనెను (వసుచరిత్రము). పాపయ కుమారుడు రెండవ తిప్ప మరియు మనుమడు మొదటి లింగ కూడ మహాయోధులు. మొదటి లింగానాయుని కుమారుడగు కొండా నాయుడు సాళువ తిమ్మరాయల కొలువులోనుండి మానవపురికడ జరిగిన యుద్ధములో నౌదుల్ ఖాను ని ఓడించెను.
|