పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చూపిన ఆధారం ఈ విధంగా చెప్తోంది
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చూపిన ఆధారం సరైనది కాదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
 
'''పెమ్మసాని నాయకులు''' 300 సవంత్సరాల పాటు గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. పెమ్మసాని నాయకులు [[కమ్మ]] కులానికి చెందినవారు.<ref>{{Cite wikisource|title=Migrations in Medieval and Early Colonial India|author=Vijaya Ramaswamy|page=169|publisher=Routledge}}</ref> 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన [[గండికోట యుద్ధం]]తో వీరి రాజ్యం పతనం అయింది. ముఖ్యముగా [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] కాలములో [[గండికోట]] పాలకులుగా ప్రశస్తమగు విజయనగర సేనాధిపతులుగా పేరు ప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]]కు చెందిన ముసునూర్ల గోత్రీకులు.
[[File:Bellamkonda fort.JPG|thumb|బెల్లంకొండ కోట]]
 
[[Image:Gandikota part of the fort.JPG|thumb|గండికోట ప్రాకారములోని కొంత భాగము]]
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు