జిజాబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహారాష్ట్ర ప్రముఖులు తొలగించబడింది; వర్గం:మహారాష్ట్ర వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి అక్షరదోషాలు
పంక్తి 20:
}}
 
భారతదేశం వీరమతలకువీరమాతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో [[ఛత్రపతి శివాజీ ]] మాతృమూర్తి , వీరమాత జిజాబాయిజిజియాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు.
==బాల్యం, వివాహం ==
జిజాబాయిజిజియాబాయి 1598వ సంవత్సరం నేటి [[మహారాష్ట్ర]]లోని బుల్ధాన జిల్లాలోని సింద్ ఖేడ్ ప్రాంతంలో జన్మించారు. వారి తండ్రి లఖోజీరావ్ జాధవ్ గోల్కొండ నిజాంషాహి పలకులవద్దపాలకులవద్ద ముఖ్య పదవిలో ఉండేవారు. జిజాబాయిజిజియాబాయి భర్త షాజీషాహాజీ భోంస్లే బీజాపూర్ సుల్తానుల వద్ద జాగీర్దారుగా పనిచేసేవారు. ఆయన మరాఠాలను,హిందువులను ఏకతాటిపైఏకతాటిపైకి తెచ్చి హిందుహిందూ రాజ్య స్థాపన చేయాలని భావించేవారు. ఆ ఆశయం జిజాబాయికిజిజియాబాయికి కూడా ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు శంభాజీ , శివాజీ. షాజీషాహాజీ భోంస్లే తుకాబాయిని రెండవ వివహం చేసుకుని శంభాజీతో బీజాపూర్ సుల్తానుల ఆదేశం మేరకు కర్ణాటక ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంతో ఆత్మస్థైర్యంతో [[శివాజీ]]ని పెంచి పెద్దచేశారు.
 
==హిందూ స్వరాజ్య స్థాపన==
రామాయణ, మహాభారతాలు, పురాణేతిహాసాలలోని వీరగాథలను శివాజీకి చెప్తూ [[హిందూ]] స్వరాజ్య స్థాపన అను కర్తవయభోదనకర్తవ్యబోధన చేసేవారు. దాదాజీ కొండదేవ్ ను శిక్షకునిగా నియమించి శివాజీకి అన్ని యుద్దవిద్యలు నేర్పించారు. జిజామాతజిజియామాత ఇచ్చిన స్ఫూర్తితో యువ శివాజీ హిందూ స్వరాజ్య స్థాపన ప్రతినపూనారు. పాలనవిషయాలలో కూడా జిజాబాయిజిజియాబాయి శివాజీకి అనేక సూచనలు చేసేవారు. శివాజీ మొఘల్ ప్రభువు ఔరంగజేబ్ చెరలో ఉన్నప్పుడు మరాఠా సర్దార్లకు ధైర్యం చెప్తూ మరాఠా రాజ్యపాలనను చూసుకున్నారు. 1674వ సంవత్సరం శివాజీ చత్రపతిగా [[రాయగడ్]] లో పట్టాభిషిక్తుడైన 12రోజులకు తన 76వ ఏట పరమపదించారు.
 
==గుర్తింపు==
జిజాబాయిజిజియాబాయి మాతృమూర్తులందరికీ ఆదర్శప్రాయురాలు. వీరి పేరున భారత ప్రభుత్వం [[స్త్రీ శక్తి పురస్కారం]] ఏర్పరిచింది.
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/జిజాబాయి" నుండి వెలికితీశారు