బొబ్బిలి కోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మీడియా పైల్ సవరణ,నిర్మాణంలో ఉందనే మూస తొలగింపు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''బొబ్బిలి కోట,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[విజయనగరం జిల్లా]]''',''' [[బొబ్బిలి|బొబ్బిలిలో]] ఉంది.ఇది విజయ నగరం జిల్లాకు 60.కి.మీ.దూరంలో ఉంది.ఇది 17వ శతాబ్దంలో మట్టితో నిర్మించబడిన కోట.<ref name=":0">{{Cite web|url=http://web.archive.org/web/20191025160804/http://telugukiranam.com/ap_tourism/forts_caves/bobbili_fort.html|title=Bobbili Fort / బొబ్బలి కోట|date=2019-10-25|website=web.archive.org|access-date=2019-10-25}}</ref> బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెద్దా రాయుడు. (రాయుడప్ప రంగారావు). ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. శ్రీకాకుళం (చికాకోల్) నవాబు షేర్ మహ్మద్ ఖాన్ (టైగర్) కు, [[వెంకటగిరి]] మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు.<ref name=":0" /> ఆరకంగా మహ్మద్ ఖాన్ వెంకటగిరి రాజులు బృందంలో భాగంగా ఇతను బొబ్బిలి ప్రాంతానికి వచ్చాడు.షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో [[రాజాం]] ఎస్టేటును వెలుగోటి వంశీయులకు చెందిన రాయప్ప(పెద్దారాయుడు)కు బహూకరించాడు.ఇతను పట్టణాన్ని స్థాపించి, ఒక కోటను నిర్మించాడు. పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి (బెబ్బులి) అని పేరు పెట్టాడు.తరువాత అది రానురాను [[బొబ్బిలి|బొబ్బిలిగా]] రూపాంతరం చెందింది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20191029170010/https://vizianagaram.ap.gov.in/te/tourist-place/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F/|title=Bobbili Fort {{!}} విజయనగరం జిల్లా {{!}} India|date=2019-10-29|website=web.archive.org|access-date=2019-10-29}}</ref>ఈ రాజవంశీయులకు చెందిన ఆర్ఎస్ఆర్కె రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేశాడు.<ref name=":2" />
== తాండ్ర పాపారాయుడు వీరత్వం ==
[[దస్త్రం:Thandra Paparayudu of Bobbili.jpg|thumb|293x293px|బొబ్బిలి విజయనగర రాజుల వశం కాకూడదని పొరాడిన రాజాం సంస్థానాధీశుడు తాండ్ర పాపారాయుడు ]]
బొబ్బిలి పట్టణం పేరు వినగానే 1757లో జరిగిన [[బొబ్బిలి యుద్ధం]] గుర్తుకువస్తుంది.ఎందుకంటే, చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికున్న ప్రత్యేకత వేరు.విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణాన్ని పౌరుషానికి ప్రతీకగా చెబుతారు.పరాయి పాలనకు
== కోట ప్రత్వేకతలు ==
పంక్తి 9:
=== ప్రత్యేక ఆకర్షణగా సప్తమహాల్స్ ===
కోటలో నిర్మించిన ఏడు పురాతన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సప్తమహాల్స్గా పిలుస్తారు. వందల సంవత్సరాలు గడిచినా ఈ భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో ఒక దర్భార్మహాల్ యూరోపియన్ కట్టడంమాదిరిని తలపిస్తుంది. పూజమహాల్లో రాజవంశీయులు, ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యే సుజరు కృష్ణరంగారావు కుటుంబం నివాసం ఉంది. కృష్టవిలాస్లో ఎమ్మెల్యే సోదరుడు రామ్నారాయన్ నివాసముంటున్నారు. మిగిలిన నాలుగింటిలో ప్రాంగ్మహాల్,
== మ్యూజియంగా ఏర్పాటు ==
మ్యూజియంలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన యుద్ధ సామగ్రి, ఫోటోలతో నిండిపోయింది. రాజులు వినియోగించిన కత్తులు, కటారులు చూడముచ్చటగా కనిపిస్తాయి. బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడు వినియోగించిన ఖడ్గం ఇప్పటికీ [[సంగ్రహాలయం|మ్యూజియంలో]] ఉంది. తాండ్ర పాపారాయుడు జరిపిన పోరులో ఖడ్గానికి బుల్లెట్ తగిలిన గుర్తు ఖడ్గం మీద సందర్శకులను ఆకట్టుకుంటుంది.బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తెచ్చిన సింహాసనం, తుపాకులు, రాజులు ధరించిన అతిఖరీదైన వస్త్రాలు, తలపాగాలు, కిరీటాలు, వేటాడిన పెద్దపులుల చర్మాలు, ఏనుగు అంబానీ, చారిత్రక ఆధారాలను చూపించే మరిన్నిచిత్రాలు వందల కొలదీ ఈ మ్యూజియంలో ఉన్నాయి.<ref name=":1" />
== మూలాలు ==
|