పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
 
==పంచాయితీ రాజ్ చరిత్ర==
ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన [[వృత్తి| వృత్తుల]] ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ [[రిప్పన్]] ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనాస్వ పరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలోభారత దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం [[రాజస్థాన్]] కాగా, 1959 నవంబరు 1న, ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా, [[మహబూబ్ నగర్ జిల్లా]], [[షాద్‌నగర్]]లోషాద్‌నగర్లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో [[గ్రామ పంచాయతీ]], బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో [[జిల్లా పరిషత్]]గాజిల్లాపరిషత్ ఏర్పడింది. 1986 లో1986లో బ్లాకు స్ధాయి వ్యవస్థని [[మండల పరిషత్]] గా మార్చారు.
 
73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది.<ref>ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ రాజ్ మానువల్, 1994 , పడాల రామి రెడ్డి</ref>రామిరెడ్డి ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది. కేంద్రంలో [[గ్రామీణాభివృద్ధి]] మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ <ref>[http://www.panchayat.gov.in పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటు ]</ref> రాష్ట్రాలలోని అటువంటి మంత్రిత్వ శాఖలతో <ref>[http://www.rd.ap.gov.in/
ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి వెబ్సైటు]</ref> కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2010 నుంచి ఏప్రిల్ 24ను [[జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం]]గాదినోత్సవంగా నిర్వహిస్తున్నారు.<ref name="Zee News">{{citation|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=http://zeenews.india.com/news/india/pm-modi-to-address-conference-on-national-panchayati-raj-day_1584127.html|accessdate=24 April 2019 |publisher=Zee News|date=24 April 2015}}</ref><ref name=Yahoo>{{cite news|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=https://in.news.yahoo.com/pm-modi-address-conference-national-panchayati-raj-day-030731380.html|accessdate=24 April 2019|publisher=Yahoo News|date=24 April 2015}}</ref>
 
ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న '''పంచాయితీ రాజ్ వ్యవస్థ''' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన [[గ్రామాలు|గ్రామాలకు]] ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 718 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు మరియు 2,34,676 [[గ్రామ పంచాయితీ]]లుపంచాయితీలు పనిచేస్తున్నాయి.
 
[[పరిశోధన]], [[శిక్షణ]], విద్యాబోధన కోసం కేంద్ర స్థాయిలో [[జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ]], రాష్ట్ర పరిధిలో [[ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ]],<ref>[http:// www.apard.gov.in/ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ వెబ్సైటు]</ref> పనిచేస్తున్నాయి. ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ www.apsec.gov.in రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు నిర్వహిస్తుంది.
ఎన్నికలు [[రాష్ట్ర ఎన్నికల కమీషన్]] <ref>[http://www.apsec.gov.in:8080/apsec/ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు]</ref> నిర్వహిస్తుంది.
 
==బయటి లింకులు==