రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు

2,971 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
మూలం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{inuse}}
{{Infobox film
| italic title =
Line 23 ⟶ 22:
 
== కథ ==
ముగ్గురు యువకులు కలిసి నందిగామలోని ఓ పాత రాజమహల్ లోకి వస్తారు. అలా వచ్చిన వారు అక్కడ చనిపోతారు. ఆ రాజ మందిరం గురించిన రహస్యాన్ని చేధించాలి అని వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉంటారు. అప్పటికే 34 మంది చనిపోవడంతో రా రాజమందిరాన్ని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. అక్కడి నుంచి ఒక 6 నెలలు గడిచాక మా టీవీ వారు ప్రభుత్వం చేత పర్మిషన్ ని సాధించి అదే రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాడికి 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేస్తారు. ఈ ప్రోగ్రాం కోసం ఓ 7 మందిని సెలక్ట్ చేస్తారు.
 
అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2767576" నుండి వెలికితీశారు