నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ: కూర్పుల మధ్య తేడాలు

ఫోటో ఎక్కింపు
పంక్తి 18:
== చరిత్ర ==
[[File:Vintage Bus.jpg|thumb|1932లో [[నిజాం]] సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు|right]]
ప్రజా రవాణా కోసం నిజాం రాజు 1932 జూన్‍లో మూడులక్షల తొంబైమూడువేల రూపాయల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో ఈ రవాణా శాఖను ప్రారంభించాడు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ. రైల్వే పరిపాలన ఆధ్వర్యంలో షెడ్యూల్ చేసిన బస్సు సర్వీసులు 450 కిలోమీటర్ల పరిధిలో నడిచాయి.
 
రాష్ట్రంలోని మొదటి రోడ్డు రవాణా సంస్థ 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది. నిజాం రాజ్య ప్రధానమంత్రి సాలార్జంగ్ చొరవతో హైదరాబాద్ - షోలాపూర్ రహదారిని నిర్మించారు. 1932లో రహదారులను జాతీయం చేసి ప్రభుత్వమే బస్సులను నడిపింది. 1936 నాటికే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపటం ప్రారంభమైంది.<ref name="రవాణా సౌకర్యాలు">{{cite news |last1=సాక్షి |first1=విద్య |title=రవాణా సౌకర్యాలు |url=http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |accessdate=7 December 2019 |work=www.sakshieducation.com |date=28 November 2015 |archiveurl=http://web.archive.org/web/20191207050533/http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |archivedate=7 December 2019}}</ref>