సింగరేణి బొగ్గుగనులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
తెలంగాణాలో సిరుల మాగాణి [[సింగరేణి]]. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు విస్తరించింది. [[1920]] [[డిసెంబరు 23]]న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ... దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'.తరువాతి కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరువాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్పు చేశారు కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.
 
==విస్థరణ damber tar==
మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమితమైన ఈ [[బొగ్గు]] గనులు కాల గమనంలో [[ఆదిలాబాద్]], [[ఖమ్మం జిల్లా|ఖమ్]]మం, [[కరీంనగర్]], [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్]] జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి లోయలో 350 కిలో మీటర్ల మేర నిక్షిప్తమై ఉన్న అపార బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశ]]ంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొనసాగుతోంది.