జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎పురాణాలలో జ్యోతిష్యం: గరుడమహా పురాణములో జ్యోతిష్య శాస్త్రము
పంక్తి 8:
* ఐదుగురు మహావీరులు ఒకే నక్షత్రంలో పుడతారని, వారిలో మొదటిసారిగా ఎవరు ఎవరిని సంహరిస్తారో, మిగిలిన ముగ్గురు అతని చేతిలోనే మరణిస్తారని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ ఐదుగురు మహావీరులు ఎవరంటే [[భీముడు, ధుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు]]. అందుకే గాంధారి తన కుమారుడు దుర్యోధనుడిని బ్రతికించడానికి, అతని శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి శక్తివంతమైన మూలికా ఔషధాన్ని అతనికి రాస్తున్నప్పుడు, దానిని చెడగొట్టడానికే, పనిగట్టుకుని మరీ [[శ్రీకృష్ణుడు]] అక్కడికి వచ్చి, దుర్యోధనుడిని ఆయుఃక్షీణుడిని చేసాడనే విషయం కూడా లోక విదితమే
*త్రిజటా స్వప్నవృత్తాంతము [[శ్రీ రాముడు]] రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు [[త్రిజట]] [[వాల్మీకి]] పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.
*అనేక పురాణాలలో జ్యోతిష్యశాస్త్రమునకు సమబంధించిన శాస్త్రీయాంశాలు పేర్కొనాబడినవి. గరుడ మహా పురాణం జ్యోతిష్య శాస్త్రాన్ని   (పూర్వఖండమునందలి 59 నుండి 67 అధ్యాయములవరకు గల)  తొమ్మిది అధ్యాయాలలో వివరించింది. వీటిలో సాముద్రిక శాస్త్రమును గురించి 64 65 అధ్యాయాలు రెండింటిలో విశదీకరించినది.
 
== జానపదుల జోస్యం ==
"https://te.wikipedia.org/wiki/జ్యోతిషం" నుండి వెలికితీశారు