దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
Hydkarthik (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
[[File:A View of Anakapalle Train station.jpg|thumb|250px|right|<center>దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఈశాన్యాన చివరిది అనకాపల్లి రైల్వేస్టేషన్</center>]]
[[భారతదేశం]] లోని 16 రైల్వే జోన్లలో ఒకటైన '''దక్షిణ మధ్య రైల్వే''' [[1966]], [[అక్టోబర్ 2]]న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ [[సికింద్రాబాదు]] ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే
==చరిత్ర==
1966, అక్టోబరులో [[భారతీయ రైల్వే]]లో 9వ జోన్గా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేయబడ్డది.<ref>http://scrailway.gov.in/web/hist.htm</ref> [[దక్షిణ రైల్వే]] జోన్ నుండి విజయవాడ మఱియు [[హుబ్లీ]] డివిజన్లను, [[మధ్య రైల్వే]] లోని సికింద్రాబాదు మరియు [[షోలాపూర్]] డివిజన్లు వేరు చేసి ఈ జోన్ను ఏర్పాటుచేశారు. [[1977]] [[అక్టోబర్]], 2న దక్షిణ రైల్వేకు చెందిన [[గుంతకల్లు రైల్వే డివిజను|గుంతకల్లు డివిజను]] దీనిలో విలీనం చేయబడింది. అదే సమయంలో షోలాపూర్ డివిజన్ను సెంట్రల్ రైల్వేకు బదిలీ చేశారు. [[1978]]లో సికింద్రాబాదు డివిజన్ను రెండుగా విభజించి హైదరాబాదు డివిజన్ను నూతనంగా ఏర్పాటుచేశారు.[[2003]], [[ఏప్రిల్ 1]]న కొత్తగా ఏర్పడిన గుంటూరు మరియు నాందేడ్ డివిజన్లు కూడా ఈ జోన్లో భాగమయ్యాయి. అదివరకు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగిన హుబ్లి డివిజన్ను నూతనంగా ఏర్పాటైన [[నైరుతి రైల్వే]]లో విలీనం చేశారు. ప్రస్తుతం ఈ జోన్ పరిధిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 డివిజన్లు (సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు), మహారాష్ట్రకు చెందిన ఒక డివిజను (నాందేడ్) కలిపి మొత్తం ఆరు (6) డివిజన్లు ఉన్నాయి.
|