డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ దమన్ దియు ను డామన్ డయ్యూ కు తరలించారు: మెరుగైన పేరు
చి వికీ శైలి ప్రకారం సవరణలు
పంక్తి 3:
[[దస్త్రం:Daman and Diu in India (disputed hatched).svg|thumb|250px]]
 
'''దమన్-దియుడామన్ డయ్యూ,''' ( Daman and Diu) అనేది [[భారత దేశం|భారతదేశం]]లో ఒక [[కేంద్రపాలిత ప్రాంతము|కేంద్రపాలిత ప్రాంతం]]. [[అరేబియా సముద్రం]] తీరమునతీరాన ఉన్న ఈ చిన్న ప్రాంతములుప్రాంతాలు -డామన్ దమన్,డయ్యూ దియు, [[గోవా]], దాద్రా, నాగర్-హవేలీ.
 
== చరిత్ర ==
 
1531లో దమన్‌నుడామన్‌ను పోర్చుగీసువారు ఆక్రమించారు. 1539లో [[గుజరాతు]] సుల్తాను ద్వారా దమన్డామన్ అధికారికంగా [[పోర్చుగీసు]]వారికి అప్పగింపబడింది. 450 సంవత్సరములకుసం.ములకు పూర్వం ఇది పోర్చుగీసు అధీనములో ఉంది. 1961 డిసెంబరు 19న [[గోవా]], [[దమన్డామన్]], [[దియుడయ్యూ]] లను [[భారత ప్రభుత్వం]] తన అధీనంలోకి తీసుకొన్నదితీసుకుంది. కాని పోర్చుగల్పోర్చుగీసు ప్రభుత్వం 1974 వరకు వీటిపై భారత దేశపు అధిపత్యాన్ని అంగీకరించలేదు.
 
1987 వరకు గోవా, దమన్డామన్, దియులుడయ్యూ లు (వేరు వేరు చోట్ల ఉన్నా గాని) ఒకే కేంద్రపాలిత ప్రాంతముగా పరిపాలింపబడినవి. 1987 లో గోవా ప్రత్యేక రాష్ట్రముగా ఏర్పడింది. ఇక డా'''దమన్మన్ - దియుడయ్యూ''' అనే రెండు జిల్లాలు ఒక కేంద్రపాలిత ప్రాంతముగా కొనసాగుతున్నాయి.
 
ఇక్కడ అధికారిక భాష [[గుజరాతీ]]. పోర్చుగీసు భాషను పాఠశాలలో బోధించకపోవడం వల్ల దాని వాడకం క్రమంగా క్షీణిస్తున్నదిక్షీణిస్తుంది. దమన్డామన్ లో 10 % ప్రజలు పోర్చుగీసు భాష మాట్లాడుతారు. అది క్రమంగా 'ముసలివారిభాష' అనిపించుకొంటున్నదిఅనిపించుకొంటుంది.
 
== దమన్డామన్ ==
 
'దమన్డామన్' జిల్లా వైశాల్యమువైశాల్యం 72 చ.కి.మీ. జనాభా 1,13,949 (2001 జనాభా లెక్కలు ప్రకారం). ఇది [[దమన్-డామన్ గంగా]] నది ముఖద్వారాన ఉంది. దీనికి పశ్చిమాన అరేబియా సముద్రముసముద్రం, మిగిలిన మూడు ప్రక్కల గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా ఉంది. దమన్డామన్ కు అతి దగ్గరి రైల్వే స్టేషను 7 కి.మీ. దూరంలో ఉన్న 'వాపి' (గుజరాత్). దమన్డామన్ కు ఉత్తరాన [[సూరత్]] నగరమునగరం, దక్షిణాన సుమారు 160 కి.మీ. దూరంలో [[ముంబాయి]] నగరమునగరం ఉన్నాయి.డామన్‌లో చేపలు పట్టడం, మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గాలు. అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి.
 
అందమైన సముద్రతీరముసముద్రతీరం, పోర్చుగీసు విధానంలో నిర్మించిన కట్టడాలు, చక్కనైన చర్చిలు, ప్రకృతి సౌందర్యముసౌందర్యం - ఇవి దమన్డామన్ విశేషాలు. [[గంగా దమన్డామన్]] నదికి ఇరువైపులా నాని-దమన్డామన్, మోతి-దమన్డామన్ అనే పట్టణాలున్నాయి.
దమన్‌లో చేపలు పట్టడం, మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గాలు. అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి.
 
== డియ్యూ ==
అందమైన సముద్రతీరము, పోర్చుగీసు విధానంలో నిర్మించిన కట్టడాలు, చక్కనైన చర్చిలు, ప్రకృతి సౌందర్యము - ఇవి దమన్ విశేషాలు. [[గంగా దమన్]] నదికి ఇరువైపులా నాని-దమన్, మోతి-దమన్ అనే పట్టణాలున్నాయి.
 
గుజరాతుగుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలో [[కథియవార్]] దగ్గర ఉన్న ఒక ద్వీపం పేరు దియుడియ్యూ. ఈ ద్వీపం వైశాల్యం 40 చ.కి.మీ. జనాభా 44,110 (2001 జనాభా లెక్కల ప్రకారం). ఈ ద్వీపం తూర్పు తీరాన దియుడియ్యూ పట్టణం ఉంది. ఇక్కడ పాతకాలపు పోర్చుగీసు కోట ఒక ప్రధాన ఆకర్షణ. చేపలు పట్టడం ప్రధానమైన ఉపాధి. [[భారతీయ వైమానిక దళం]] స్థావరమున్నదిస్థావరముంది. ద్వీపంలో మరోప్రక్క 'ఘోగ్లా' అనే పల్లె ఉంది.
== దియు ==
 
1535లో అప్పటి గుజరాతుగుజరాత్ సుల్తాను (మొగలు చక్రవర్తి హుమాయున్ కు వ్యతిరేకంగా) పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, కోట కట్టడానికీ, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికీ అనుమతినిచ్చాడు. తరువాత పోర్చుగీసువారిని తొలగించడం సుల్తాను వల్ల కాలేదు. 1537 లోను, 1546లోను యుద్ధాలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. 1545లో 'డామ్ జో డి కాస్ట్రో' అనే పోర్చుగీసు సేనాని ఈ కోటను మరింత బలపరచాడు.
గుజరాతు దక్షిణ ప్రాంత తీరంలో [[కథియవార్]] దగ్గర ఉన్న ఒక ద్వీపం పేరు దియు. ఈ ద్వీపం వైశాల్యం 40 చ.కి.మీ. జనాభా 44,110 (2001 జనాభా లెక్కల ప్రకారం). ఈ ద్వీపం తూర్పు తీరాన దియు పట్టణం ఉంది. ఇక్కడ పాతకాలపు పోర్చుగీసు కోట ఒక ప్రధాన ఆకర్షణ. చేపలు పట్టడం ప్రధానమైన ఉపాధి. [[భారతీయ వైమానిక దళం]] స్థావరమున్నది. ద్వీపంలో మరోప్రక్క 'ఘోగ్లా' అనే పల్లె ఉంది.
 
పర్యాటుకులకు1961 డిసెంబరు 19న [[భారత సైన్యం]] డియ్యూ ద్వీపాన్ని ఆక్రమించింది.పర్యాటకులకు మంచి ఆకర్షణీయమైన స్థలంగా దియుడియ్యూ పేరొందింది. నగొవానగోవా బీచిబీచ్ చాలా చక్కనైనదిచక్కనైంది. పోర్చుగీసు శైలిలో నిర్మింపబడిన కోట, చర్చి, మ్యూజియముమ్యూజియం కూడా చూడదగినవి.
1535లో అప్పటి గుజరాతు సుల్తాను (మొగలు చక్రవర్తి హుమాయున్ కు వ్యతిరేకంగా) పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, కోట కట్టడానికీ, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికీ అనుమతినిచ్చాడు. తరువాత పోర్చుగీసువారిని తొలగించడం సుల్తాను వల్ల కాలేదు. 1537 లోను, 1546లోను యుద్ధాలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. 1545లో 'డామ్ జో డి కాస్ట్రో' అనే పోర్చుగీసు సేనాని ఈ కోటను మరింత బలపరచాడు.
 
== మూలాలు ==
1961 డిసెంబరు 19న [[భారత సైన్యం]] దియు ద్వీపాన్ని ఆక్రమించింది.
{{మూలాలు}}
 
పర్యాటుకులకు మంచి ఆకర్షణీయమైన స్థలంగా దియు పేరొందింది. నగొవా బీచి చాలా చక్కనైనది. పోర్చుగీసు శైలిలో నిర్మింపబడిన కోట, చర్చి, మ్యూజియము కూడా చూడదగినవి.
 
== బయటి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/డయ్యూ" నుండి వెలికితీశారు