ద్రౌపది: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎జననం వెనుక కథ: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 6:
ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.
 
రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి [[శివుడు|శివు]]<nowiki/>ని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి అని ఐదుసార్లు కోరింది. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, [[వాయుదేవుడు|వాయువు]], [[ఇంద్రుడు]], అశ్వినులు. వారి ద్వారా [[పంచపాండవులు]] జన్మించారు.
 
మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపది జన్మించింది. [[ద్రోణుడు|ద్రోణాచార్యుని]] ఆఙ్ఞ ప్రకారం [[అర్జునుడు]] వెళ్ళి దృపదుని భందించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన దృపదుడు, ద్రోణుని చంపగల కుమారుడు, మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యఙ్ఞం చేస్తాడు. ఆ [[యాగఫలం|యాగ ఫలంగా]] ద్రౌపది మరియు [[ధృష్టద్యుమ్నుడు]] జన్మించుట జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/ద్రౌపది" నుండి వెలికితీశారు