నాస్తిక కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సామాజిక మార్పు సంస్థ '''నాస్తిక కేంద్రం''' <ref>{{Cite web |url=http://www.atheistcentre.in/ |title=నాస్తిక కేంద్రం జాలస్థలి|access-date=2020-01-15 }}</ref> [[గోరా]] మరియు [[సరస్వతీ గోరా]] చే 1940లో [[కృష్ణా జిల్లా]] జిల్లాలోలో [[ముదునూరు]] గ్రామంలో స్థాపించబడింది. స్వాతంత్ర్యం వచ్చే సమయాన [[విజయవాడ]]కు తరలించబడి, నాస్తిక వాదం, మానవతా వాదం, సామాజిక మార్పులకు కేంద్రస్థానంగా మారింది. గోరా 1975 లో చనిపోయినతరువాత, సరస్వతీ గోరా మార్గదర్శకత్వంలో సమగ్ర గ్రామీణాభివృద్ధికి మరియు, మతనిరపేక్ష మరియు మానవాతవాద మూలాలపై జీవనాన్ని అలవరచుకోవాటానికి పాటుబడింది. ఈ కేంద్రం విజయవాడలో బెంజి సర్కిల్ దగ్గర ఉంది.
 
ప్రపంచంలోని హేతువాద, నాస్తికోద్యమాలను ఈ నాస్తిక కేంద్రం ప్రభావితం చేసింది. దేశం వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది సభ్యులున్నారు. 2020లో 80 సంవత్సరాల మహోత్సవాలు జరుపుకున్నది <ref> {{Cite web |title= 80 వ‌సంతాల నాస్తి‌క కేంద్రం|url=http://www.prajasakti.com/Article/Jeevana/2198339|date=2020-01-03|publisher=ప్రజాశక్తి}}</ref>.
"https://te.wikipedia.org/wiki/నాస్తిక_కేంద్రం" నుండి వెలికితీశారు