శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Shankar1242 (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 36:
}}
[[File:Statue of Sripada Subramanyam laid By Vedagiri Rambabu at Rajamundry.jpg|thumb|రాజమండ్రిలో [[వేదగిరి రాంబాబు]] చే నెలకొల్పబడిన శ్రీపాద సుబ్రహ్మణ్యం విగ్రహం]]
20 వ శతాబ్దపు [[తెలుగు సాహితీకారులు|తెలుగు కథకులలో]] విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత '''శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి''' ([[ఏప్రిల్ 23]], [[1891]] - [[ఫిబ్రవరి 25]], [[1961]]). భాషలో, భావంలో, [[తెలుగు]] నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక
[[వేదములు|వేదవేదాంగాలు]] తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో పుట్టి, [[సంస్కృతం|సంస్కృతానికి]] స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న [[కథ]]<nowiki/>కి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు [[అనుభవాలూ-జ్ఞాపకాలూనూ]].
== జీవిత విశేషాలు ==
సుబ్రహ్మణ్యశాస్త్రి [[1891]] [[ఏప్రిల్ 23]] న [[తూర్పు గోదావరి]] జిల్లా [[పొలమూరు]] లో
ఈయన [[మహాత్మా గాంధీ|గాంధీ]], [[ఖద్దరు]], [[హిందీ]] - ఈ మూడింటినీ వ్యతిరేకించారు.
పంక్తి 52:
==రచనలు==
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు
వీరి మొదటి కధ "ఇరువరము ఒక్కచోటికే పోదాము"అన్నది 1915లో ప్రచురితమైనది."మిధునానురాగము" అన్నది వీరు మొదటి నవల. 1923 వరకు గ్రాంధికముగా రచనలు చేసి తదుపతి రెండు సంవత్సరములలో సంపూర్ణముగా వ్యావహారిక భాషకు దిగిపోయినారు. 1938నుండి వీరు పద్యరచనను పరిపూర్ణముగా నిషేధించారు. శాస్త్రిగారు హింది-గాంధీ-ఖద్దరు ఈ మూడింటిని గిట్టని వ్యక్తి. తమ వ్యక్తిత్వమును చివరివరకు అట్లే నిలదొక్కుకున్నారు. శాస్త్రిగారు ఒక యుగసంధిలో పెరిగిన వ్యక్తి. శుద్ధ శోత్రియకుటుంబములో పుట్టి
శాస్త్రిగారు విద్యార్ధిదశలో వల్లూరుగ్రామంలో వుండగా ఒక డెబ్బయి యేళ్ల వితంతువు వొకావిడ కావాలని పరిచయం చేసుకొని, శాస్త్రిగారి చేత మదనకామరాజు కధలు యేకాంతంగా నాలుగుసార్లు చదివివినుపించుకొందట.ఈపుస్తకమే శాస్త్రిగారికి
శాస్త్రిగారు ప్రకటించిన చిన్న కధల సంపుటాలే 27 ఉన్నాయి. అద్దేపల్లి వారికి వీటితాలూకు సంపూర్ణ అధికారం ఉన్నాయి. ఇవికాక శాస్త్రిగారు వ్రాసిన ఇతరగ్రంధాలు అనేకం ఉన్నాయి. నాటకాలు 'వారకంత', 'ప్రేమపాశం', 'నిగళబంధం', 'రాజరాజు' ఇంకా అనేక ఏకాంకికలు (కలంపోటు అనేది ఒకటి). అలాగే అత్తా-అల్లుడు, అలంకృతి, అభిసారిక, బాలిక-తాత మొదలయిన ఖండకావ్యాలు,రేడియో ప్రసంగాలు, స్మశానవాటిక, రక్షాబంధనము నవలలు ఉన్నాయి.దాదాపు 10సం. ప్రబుద్దాంధ్రలో వారు వివిధములయిన రచనలు చేసినారు. నన్నయ శ్రీనాధ జయంతులు నడిపినారట. వారి కవిత్వము గురుంచి ఎన్నో విపుల వ్యాసములు వ్రాసినారు.
==వ్యక్తిగతం==
సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్ర పుస్తకాలైన అనుభవాలూ-జ్ఞాపకాలూనూ లో వివరంగా
==ప్రఖ్యాత సందేశాలు==
|