భక్త ప్రహ్లాద (నాటకం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''భక్త ప్రహ్లాద''' [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]] రచించిన [[నాటకం]]. [[తెలుగు]] నాటకరంగంలో 19 భక్త ప్రహ్లాద నాటకాలు ప్రదర్శన చేయగా, వాటిల్లో ఆంధ్ర నాటక హితామహులుగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ఏడొవది భక్త ప్రహ్లాద నాటకం బాగా జనాదరణ పొందింది.<ref name="భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=479985 |accessdate=21 January 2020 |work=www.ntnews.com |publisher=నగేష్ బీరెడ్డి |date=27 April 2019 |archiveurl=http://web.archive.org/web/20200121153127/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=479985 |archivedate=21 January 2020}}</ref>
== కథ సంగ్రహం ==
శాపగ్రస్తులైన జయవిజయులు భూలోకంలో [[హిరణ్యాక్షుడు]], [[హిరణ్యకశిపుడు]]గా జన్మిస్తారు. దానవులైన వీరు [[యజ్ఞం|యజ్ఞ]] వాటికలను ధ్వంసం చేస్తూ [[దేవతలు|దేవతల]]ను హింసిస్తారు. [[శ్రీమహావిష్ణువు|శ్రీ మహావిష్ణువు]] [[వరాహావతారము|వరాహావతారమున]] హిరణ్యాక్షుని వధిస్తాడు. తమ్ముని మృతితో కోపించిన హిరణ్యకశిపుడు [[బ్రహ్మ]] కోసం ఘోర [[తపస్సు]] చేసి మెప్పిస్తాడు. ఆయన ద్వారా వరం పొందుతాడు. హిరణ్యకశిపుడు ఇంద్రలోకాన్ని ఆక్రమించి, వారిని బాధిస్తాడు. విద్యనభ్యసించడం, హరినామస్మరణ మానని తనయుడు [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] అనేక విధాల చిత్రహింసలకు గురి చేయడం, చివరకు శ్రీ మహావిష్ణువు స్తంభం నుండి ఉగ్ర[[నరసింహావతారము|నరసింహరూపాన]] ప్రత్యక్షమై హిరణ్యకశిపుని వధించడంతో కథ ముగుస్తుంది.
Line 29 ⟶ 28:
== ఇతర వివరాలు ==
# ఈ నాటకాన్ని [[సురభి నాటక సమాజం]] ప్రదర్శించేవారు.
# ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం మంచి జనాదరణ పొంది ఉంది. ఈ నాటకంతోనే తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాలని హెచ్.ఎం.రెడ్డి నిర్ణయించుకున్నారు. సురభి నాటక సమాజం వారికి ఈ నాటకం కొట్టిన పిండి. వాళ్లని కలిసి ఈ నాటకాన్ని సినిమాగా మలుస్తానని అన్నారు హెచ్.ఎం.రెడ్డి. సహజంగానే వాళ్లు ఆసక్తి చూపలేదు. ఎందుకంటే 'సినిమా' పేరిట ఒక మహా వినోద విప్లవం మొదలు కాబోతోందని వారికప్పుడు తెలీదు. చివరికి నటుడు సీఎస్సార్ ఆంజనేయులు సిఫారసుతో, సహకారంతో వాళ్లను బతిమాలి ఎట్టకేలకు సురభి ట్రూపు మొత్తాన్నీ బొంబాయి తీసుకువెళ్లారు.
== మూలాలు ==
|