ఘంటసాల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
 
==చివరిదశ==
[[1969]] నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .[[1970]]లో ఆయనకు [[పద్మశ్రీ]] అవార్డు లభించింది. [[1971]]లో ఐరోపాలో, [[అమెరికా]]లో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.[[1972]]లో [[రవీంద్రభారతి]]లో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే [[చక్కెర వ్యాధిమధుమేహం]]<nowiki/>తో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.
 
అప్పుడే ఆయనకు [[భగవద్గీత]] పాడాలన్న కోరికకలిగింది. [[భగవద్గీత]] పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. [[1973]]లో [[భక్త తుకారాం]], [[జీవన తరంగాలు]], [[దేవుడు చేసిన మనుషులు]] మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. [[1974]] నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి [[1974]] [[ఫిబ్రవరి 11]]న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.