ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 44:
[[1971]], [[ఏప్రిల్ 14]]న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నాడు. భార్య పేరు ఉష. వారి సంతానం ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమార్తె [[దీపా వెంకట్]] స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ.<ref>{{Cite news|url=https://www.deccanchronicle.com/nation/politics/180717/venkaiah-naidu-a-true-friend-of-telangana-andhra-pradesh.html|title=Venkaiah Naidu: A true friend of Telangana, Andhra Pradesh|date=2017-07-18|work=https://www.deccanchronicle.com/|access-date=2018-01-28}}</ref> ఆమె నెల్లూరు లోని అక్షర విద్యాలయకు కరెస్పాండెంట్ గా ఉన్నారు.
పరాయి బాషా కంటే మాతృబాషా బాగా గౌరవించే మనిషి. మాతృబాషా కళ్లు వంటిది అని అలాగే పరాయి బాషా కళ్లద్దాలు వంటిదని చెబుతుంటారు. కళ్ళు ఉంటేనే కళ్లద్దాలు వాళ్ళని అలాగే మాతృ బాషా వస్తేనె వేరే భాష నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం.
==ఉపరాష్ట్రపతి==
దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన [[ఉపరాష్ట్రపతి]] పదవికి వెంకయ్య నాయుడు ఎన్నుకోబడినాడు.
|