చక్రవర్తి రాజగోపాలాచారి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
| religion = [[హిందూ మతం|హిందూ]]
}}
'''రాజాజీ'''గా ప్రసిద్ధుడైన '''[[చక్రవర్తి రాజగోపాలాచారి]]''' ([[డిసెంబరు 10]], [[1878]] - [[డిసెంబరు 25]], [[1972]]) (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో) . రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, తోరపల్లి గ్రామములోగ్రామంలో [[1878]], [[డిసెంబరు 10]] న జన్మించాడు.
 
==బాల్యం==
రాజాజీ డిసెంబరు 10, 1878 న సాంప్రదాయ వైష్ణవ [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబీకులైన చక్రవర్తి అయ్యంగార్, సింగారమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన స్వస్థలం [[తమిళనాడు]], [[సేలం]] జిల్లాలోని దొరపల్లి అగ్రహారం అనే గ్రామముగ్రామం. ఇది పారిశ్రామిక పట్టణమైన [[హోసూరు]]కు దగ్గర్లో ఉంటుంది. ఆయన తండ్రి చక్రవర్తి అయ్యంగార్ తోరపల్లి గ్రామానికి [[మునసబు]]. ఆయన పాఠశాల విద్య [[హోసూరు]] లోనూ, కళాశాల విద్య [[చెన్నై]] మరియు [[బెంగళూరు]] లోనూ జరిగింది. 1897 లో [[బెంగళూరు]] లోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1899 లో [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. 1900 లో [[న్యాయవాది]]గా ప్రాక్టీసు ప్రారంభించాడు.సేలంలో ఉండగానే ఆయన సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు.
 
==భారత స్వాతంత్ర్యోదమం==