కాత్యాయని విద్మహే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు ఆచార్యులు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 56:
<ref>http://www.sakshi.com/news/national/literary-award-to-kathyam-89784</ref>
[[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లో విశేష కృషిచేసిన కాత్యాయని విద్మహేకి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. తెలుగులో స్త్రీల కవిత్వం- కథ-అస్తిత్వ చైతన్యంపై కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' అనే వ్యాస సంకలనానికి ఈ పురస్కారం లభించింది. ఆమె వరంగల్లోని [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ విశ్వవిద్యాలయం]]<nowiki/>లోని తెలుగు డిపార్ట్మెం ట్లో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దేశంలోని 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి సాహిత్య అకాడమి డిసెంబరు 18న ఎంపిక చేసింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా' రాసిన బాలీవుడ్కు రచయిత జావేద్ అక్తర్, 'మిల్జుల్ మన్' రాసిన హిందీ నవలా రచయిత్రి మృదులా గార్గ్ ఉన్నారు. 2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు. - See more at: https://web.archive.org/web/20131228061214/http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf
==అవార్డులు==
|