నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 98:
== అమరావతి శంకుస్థాపన ==
2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
== సాహిత్య రచనలు ==
|