పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
ఆయన [[1946]]లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది [[1952]]లో నేత్రవైద్యంలో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు. ప్రాక్టీసు మొదలు పెట్టిన తరువాత ఆయన [[హైదరాబాదు]]లోని ఉస్మానియా వైద్య కళాశాలలో చేరారు. గుండెపోటుతో మరణించే వరకు ఆయన హైదరాబాదులోని [[సరోజినీదేవి కంటి ఆసుపత్రి]] కి డైరెక్టరుగా ఉన్నారు.
ఆయన [[1964]] లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిదైన టి. ఎల్. కపాడియా ఐ బ్యాంకు ను వ్యాపారవేత్త టి.ఎల్.కపాడియా యొక్క ఆర్ధిక సహాయముతో హైదరాబాదులో నెలకొల్పారు. ఆయన అంతర్జాతీయ సమావేశాలలో రెండొందల పేపర్లకు పైగా సమర్పించారు. పేదవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి తోడ్పడే ఉద్దేశ్యంతో ఆయన ఐదొందలకు పైగా నేత్ర శిబిరాలను నిర్వహించారు. తన నిపుణత వలన కంటి శుక్లాల ఆపరేషనులలో దిట్టగా ఆయన పేరు పొందారు; రెండు లక్షల యాభై వేలకు పైగా కంటి శుక్లాల ఆపరేషనులు చేసి అత్యధిక కంటి శుక్లాల ఆపరేషనులు చేసిన డాక్టరుగా [[గిన్నిస్ రికార్డు]]
== ఆధారం ==
|