చెరుకుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా మండలాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[గుంటూరు జిల్లా]] [[చెరుకుపల్లి మండలం (|గుంటూరు జిల్లా) జిల్లాకు]] లోమండల గ్రామం,కేంద్రం.ఇది మండలకేంద్రం,రెవెన్యూ '''చెరుకుపల్లి'''గ్రామం కాదు. పిన్ కోడ్ నం. 522 309., ఎస్.టీ.డీ.కోడ్ = 08648.
 
==పేరువెనుక చరిత్ర==
[[దస్త్రం:Office of the Sub Registrar at Cherukupalli.jpg|alt=చెరుకుపల్లి సబ్ రిజిస్ట్రారు కార్యాలయం|thumb|ప్రస్తుతం చెరుకుపల్లిలో సబ్ రిజిస్ట్రారు కార్యాలయంగా ఉన్న 1928 నాటి భవనం]]<br />
సుమారు 300 సం. లకు పూర్వం [[గుంటూరు జిల్లా]] [[పెనుమూడి]] గ్రామానికి చెందిన యెల్లాప్రగడ శాసుర్లు గారు బాపట్ల సమీప గ్రామానికి కాలినడకన ప్రయాణం చేస్థూ విరామం కోసం ఈ ప్రాంతంలో ఆగి పరిసరాలను గమనించి గ్రామనిర్మాణానికి అనువైనదిగా భావించి కొంతకాలం తరువాత వారు మరికొంతమందితో కుటుంబసమేతంగా విచేసి గృహాలను నిర్మించుకొని నీటివనరుకై ప్రయత్నం చేస్తుండగా కేవలం చెలమలోతులోనే చెరుకురసం వంటి మంచి నీరు లభించటంతో ఈ గ్రామానికి చెరుకుపల్లి అని నామకరణం చేసి వారి ఇంటి పేరును చెరుకుపల్లిగా మార్చుకొని ''చెరుకుపల్లి పెదశాసుర్లు ''గా ప్రసిద్ధి చెందాడు. వీరి కుమారుడు శ్రీరాములు గారు అన్ని కులాల వారు నివసిస్థేనే గ్రామానికి పూర్థి శోభ చేకూరుతు౦దని భావించి నాలుగు వర్నాలవారు స్థిరపడడానికి చాలా కృషి చేసారు. నారుమడులకు అవసరమైన నీటి కోసమని దొరువు తీస్తూ౦డగా పోలేరమ్మ అమ్మవారి విగ్రహం లభించింది. విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చి తాటాకులతో నీడ ఏర్పాటుచేసి రజకులను పూజారులుగా నియమించి ప్రతినిత్యం ధూపదీపనైవేద్యములు జరిపేలా ఏర్పాట్లు చేసారు. గ్రామంలో అమ్మవారి విగ్రహం లభించటం శుభసూచకంగా భావించి గ్రామస్థులంతా అమ్మవారికి పూజలు చేయటం ప్రారంభించారు. శ్రీరాములుగారు వ్యవసాయపనులకు వెళుతూ భోజనం, మంచినీళ్ళు వెంటతీసుకొని వెళ్ళేవారు, సాయంత్రానికి తెచ్చుకున్న మంచినీళ్ళు ఆయిపోవడంతో "అమ్మాపోలేరా దాహంగా ఉందమ్మా" అని తలచుకోగానే అమ్మవారు అద్రుశ్యరూపంలో గజ్జెల పట్టీల సవ్వడితో వచ్చి మంచి నీళ్ళు పోస్తుంటే శ్రీరాములుగారు దోసిటపట్టి నీళ్ళు త్రాగటం చూసిన తోటిపనివారు ఆశ్ఛర్యంతో ఇళ్ళకు వెళ్ళి కుటుంబసభ్యులతో జరిగిన వింత గురించి చెప్పుకొనేవారట. ప్రతిసంవత్సరం మొదటి ఆధివారం, బ్రాహ్మణులు అమ్మవారికి చద్దినైవేద్యాలు సమర్పించేవారు.
 
Line 8 ⟶ 9:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
చెరుకుపల్లి గ్రామం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది. దగ్గరలోని రైలు స్టేషన్లు: [[తెనాలి]], [[పొన్నూరు]], [[రేపల్లె]]. [[పొన్నూరు]] పట్టణం నుండి 15 కి.మీ.లు, తెనాలి పట్టణం నుండి 25 కి.మీ.లు, రేపల్లె పట్టణం నుండి 23 కి.మీ. ల దూరంలోను చెరుకుపల్లి ఉంది.
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
 
#చెరుకుపల్లి లోని ప్రైవేటు డిగ్రీ కళాశాల.
#కావూరు* చెరుకుపల్లి లోని ప్రభుత్వప్రైవేటు జూనియర్డిగ్రీ కళాశాల.
* కావూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల.
#* శాస్త్రి మెమోరియల్ ప్రాధమికోన్నత పాఠశాల, చెరుకుపల్లి:- చెరుకుపల్లి గ్రామవాస్థవ్యులు, చెరుకుపల్లి శాస్త్రులుచే 1946 వ సంవత్సరంలో ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభించబడిన ఈ పాఠశాల 1952 లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలగా మార్చబడింది.
 
===విద్యా విశేషాలు===
#ఈ గ్రామానికి చెందిన శ్రీ తూనుగుంట గౌరీశంకర్, లక్షీపద్మావతి దంపతులకు చిరువ్యాపారమే జీవనాధారం. పెద్దగా ఆర్థికస్తోమతులేని కుటుంబం. వీరి చిన్నకుమార్తె శివనాగజ్యోతి, చిన్నప్పటినుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదివినది. 10వ తరగతి పరీక్షలలో ఈమె రేపల్లె డివిజనులోనే ప్రథమురాలుగా ఉత్తీర్ణురాలై, నూజివీడు ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించింది. అక్కడగూడా ఈమె కష్టపడి చదివి తన ప్రతిభతో బి.టెక్.లో క్యాంపస్ లోనే ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలై బంగారుపతకం సాధించింది. [10]
Line 17 ⟶ 20:
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
[[దస్త్రం:Government offices complex at Cherukupalli.jpg|alt=చెరుకుపల్లి లోని ప్రభుత్వ కార్యాలయాలు|thumb|చెరుకుపల్లి లోని ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయం]]
వైద్య సౌకర్యం
 
=== వైద్య సౌకర్యం: ===
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం. చెరుకుపల్లిలో ఉన్న ప్రైవేటు అసుపత్రులు చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
===అంగనవాడీ కేంద్రం===
Line 28 ⟶ 31:
==గ్రామ పంచాయతీ==
#[[రేపల్లె]] నియోజకవర్గంలో ప్రధాన పంచాయితీగా అభివృద్ధి చెందినది.
#2013 [[జూలై]]<nowiki/> లో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో [[సర్పంచి]]<nowiki/> గా శ్రీమతి దేవరకొండ శ్రీదేవి ఎన్నికైనారు. [1]
#చెరుకుపల్లెలోచెరుకుపల్లిలో రు. 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, 2013 డిసెంబరు 11 నాడు ప్రారంభించారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములుప్రదేశాలు/దేవాలయాలు==
==={{main|చెరుకుపల్లి పోలేరమ్మ}}గుడి===
స్వయంభూగా లభించిన పోలేరమ్మ విగ్రహాన్ని [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]]<nowiki/>కుటుంబంచే స్థాపించబడి పూజందుకోవడం వెశేషం. ఈ అమ్మవారి [[తిరునాళ్ళు]], 2014,మే-27 మంగళవారం నాడు అత్యంతవైభవంగా నిర్వహించారు. రు. 50 లక్షలతో పునర్నిర్మాణం అయిన తరువాత మొదటిసారి జరుగుచున్న ఈ ఉత్సవంలో భారీ ఎత్తున ఏర్పాట్లుచేసారు. విద్యుత్తు ప్రభలు గూడా భారీ యెత్తున ఏర్పాటుచేసారు. ఉదయం నుండియే భక్తులు అమ్మవారిని దర్శించుకొని కానుకలు చెల్లించుకున్నారు. సాయంత్రం 5 గంటలనుండి జరిగిన పోలేరమ్మ శిడిమానోత్సవంలో వేలాదిమంది [[భక్తులు]] పాల్గొన్నారు. మరుసటి రోజు 28వ తేదీ బుధవారం నాడు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి, అమ్మవారికి చద్దినైవేద్యాలు సపర్పించుకున్నారు. [1]&[6]
Line 42 ⟶ 45:
ఈ ఆలయంలో, 2014,జూన్-9, సోమవారం నాడు, వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రారంభించారు. పంచాహ్నిక దీక్షతో నిర్వహించుచున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు స్వామివారికి స్నపన కార్యక్రమం నిర్వహించి, పెళ్ళికుమారునిగా అలంకరించారు. ఈ కల్యాణ కార్యక్రమాలలో భాగంగా, రాత్రికి అంకురార్పణ, రుత్విగ్వరణము నిర్వహించారు. మంగళవారం నాడు, ధ్వజారోహణ చేసారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మూడవ రోజు బుధవారం ఉదయం, నిత్యహోమం, బలిహరణ నిర్వహించారు. నాల్గవరోజు గురువారం రాత్రి 8 గంట్లకు స్వామివారికి ఎదురుకోలోత్సవం, 9 గంటలకు కళ్యాణం నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 13వ తేదీ శుక్రవారం నాడు, నిత్యహోమం, బలిహరణ నిరవహించారు. అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి, చెరుకుపల్లి వీధులలో ఊరేగినారు. గ్రామోత్సవంలో మహిళలు స్వామివారికి హారతులు సమర్పించారు. 14వ తేదీ శనివారం నాడు ఈ ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. వెకువఝాముననే, నిత్యహోమం, బలిహరణం, [[వసంతోత్సవం]], చక్రస్నానాలు నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి నిర్వహించి, ధ్వజారోహణ చేసారు. 15వ తేదీ ఆదివారం నాడు, స్వామివారి కల్యాణమహోత్సవాలు ముగింపుకు చేరుకున్నవి. ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం వైఖాసన శాస్త్రోక్తవిధిగా స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. రాత్రి జరిగిన పవళింపుసేవ కార్యక్రమంలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. [7]&[8]
===శ్రీ రామాలయం===
స్థానిక వీరరాఘవపేటలోని ఈ ఆలయంలో, గత 49 సంవత్సరాలుగా, శ్రీ సీతారాముల వసంతనవరాత్రి ఉత్సవాలు, వార్షికంగా నిర్వహించుచున్నారు. 2015,మార్చి-29వ తేదీ నాడు, ఈ సంవత్సరపు [[ఉత్సవాలు]] ముగింపునకు వచ్చినవి. ముగింపు సందర్భంగా ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతాలలో పలువురు దంపతులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల ముగింపు అనంతరం, రాత్రికి, శ్రీ సీతారాములకు నిర్వహించిన [[పవళింపు సేవ|పవళింపు]]<nowiki/> సేవలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని, జోలపాటలు పాడినారు. [12]
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
చెరుకుపల్లి గ్రామంలోని ఆదర్శ కాలనీలో ఈ ఆలయ నిర్మాణానికి 2017,ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు భూమిపూజ నిర్వహించారు. తిరుమల-తిరుపతి దేవస్థానం సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్ ఈ నిర్మాణాన్ని చేపట్టినది. [16]
Line 51 ⟶ 54:
పెద్దపల్లి గ్రామ గొల్లపాలెంలోని ఈ ఆలయ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు 2017,జూన్-9వతేదీ శుక్రవారంనాడు ప్రారంభమైనవి. 11వ తేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించినారు. [17]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
Line 58 ⟶ 61:
 
==గ్రామ ప్రముఖులు==
[[దస్త్రం:Office of the Sub Registrar at Cherukupalli.jpg|alt=చెరుకుపల్లి సబ్ రిజిస్ట్రారు కార్యాలయం|thumb|ప్రస్తుతం చెరుకుపల్లిలో సబ్ రిజిస్ట్రారు కార్యాలయంగా ఉన్న 1928 నాటి భవనం]]<br />
 
#ప్రముఖకవి, ''తెలుగులెంక'' బిరుదుపొందిన [[తుమ్మల సీతారామమూర్తి]] మండలంలోని [[కావూరు (చెరుకుపల్లి మండలం)|కావూరు]] గ్రామంలో జన్మించాడు.
Line 79 ⟶ 81:
 
== వెలుపలి లంకెలు ==
<br />
"https://te.wikipedia.org/wiki/చెరుకుపల్లి" నుండి వెలికితీశారు