బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) 2409:4071:2403:320:0:0:1E53:90B0 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2859865 ను రద్దు చేసారు ట్యాగు: రద్దుచెయ్యి |
||
పంక్తి 13:
===ఇతర రచనలు===
యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచనను చేశారు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దంకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాశారు.
===పోతన - శ్రీనాధుడు ===
పోతన, [[శ్రీనాథ కవిసార్వభౌముడు]] సమకాలికులు, [[బంధువులు]] అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాథలు ప్రచారములో ఉన్నాయి.
===కవిత్వము-విశ్లేషణ===
|