చి
AWB తో "మరియు" ల తొలగింపు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 34:
[[మహాభారతం]]లో [[కురుక్షేత్ర యుద్ధం]] జరిగినట్టుగా పేర్కొనబడిన ఈ ప్రదేశం హిందువులకు ఇది చాలా ప్రాముఖ్యమున్నది పవిత్రమైనది. ఎందుకనగా ఇక్కడే [[భగవద్గీత]] శ్రీకృష్ణునిచే బోధించబడింది.<ref>{{Cite web |url=http://kurukshetra.nic.in/history/history.htm |title=History of Kurukhsetra |website= |access-date=2008-05-30 |archive-url=https://web.archive.org/web/20120311042020/http://kurukshetra.nic.in/history/history.htm |archive-date=2012-03-11 |url-status=dead }}</ref>. ప్రాంతీయుల కథనం ప్రకారం కురుక్షేత్రం జరిగినది ప్రస్తుత పట్టణానికి దగ్గరలోని చిన్న గ్రామంలోనని చెబుతారు. ఇక్కడకు దగ్గరలోని [[అమిన్]] అనే గ్రామంలోని కోట శిథిలాలను [[అభిమన్యుడు|అభిమన్యుని]] కోటగా పేర్కొంటారు.
చారిత్రక ప్రసిద్ధి చెందిన ధానేశ్వర్ లేక స్థానేశ్వర్ ప్రస్తుత కురుక్షేత్రం అని పిలువబడుతున్న నగరానికి ఆనుకుని ఉంది. ఇక్కడ ఉన్న స్థానేశ్వర్ ఆలయం కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. స్థానేశ్వర్ ఆలయంలో మూలదైవం [[మహాశివుడు]]. ఈ ప్రాంతంలోని అతి పురాతన ఆలయం ఇదే. ఇక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిన్ గ్రామంలో ఉన్న శిథిలావస్థలో ఉన్న కోట అభిఅన్యుడిదని విశ్వసిస్తున్నారు. కొన్ని హిందూ పురాణకతనాలను అనుసరించి కురుక్షేత్రం దాదాపు ప్రస్తుత హర్యానా ప్రాంతమని భావిస్తున్నారు. తైత్తరీయ అరణ్యక కథాన్ని అనుసరించి కురుక్షేత్రం టుర్గన ( పంజాబుకు చెందిన సిర్హింద్ లోని శృఘ్న/సుఘ్) కు దక్షిణంగా, ఖాండవ (డిల్లీమరియు మేవత్ ప్రదేశం) కు ఉత్తరంగా, మరు (ఎడారి) కు తూర్పున, పారిన్ కు పడమర ఉందని వర్ణించబడింది. 2013 జూలై ఆరంభంలో హర్యానాపురాతత్వ పరిశోఫ్హనాశాఖ
[[File:Annamayya park. Guntur one of scene.JPG|thumb|right|గీతోపదేశం. గుంటూరులో తీసిన చిత్రము]]
== పేరువెనుక చరిత్ర ==
పంక్తి 43:
== చరిత్ర ==
ఈ వివిధ కాలాలలో ప్రాంతాన్ని బ్రహ్మవేది, ఉత్తరవేది, ధర్మక్షేత్ర
ఈ భూమిని పలురాజులు పరిపాలించారు. తరువాత భరతచక్రవర్తి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. తరువాత మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం ఆరంభించే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడు. చరవర్తి హర్షవర్ధనుడి కాలంలో ఈ ప్రాంతం ఉన్నత స్థితికి చేరుకున్నది. చైనా యాత్రీకుడు హ్యూయన్ త్సాంగ్ ఇక్కడ ఉన్న స్థానేశ్వరుని సందర్శినచాడని చారిత్రక ఆధారాలద్వారా తెలియవస్తుంది. [[అశోకచక్రవర్తి]] కాలంలో కురుక్షేత్రం ప్రఖ్యాత విద్యాకేంద్రంగా రూపుదిద్దుకున్నది.
== విష్ణుసహస్రనామ మందిరం ==
ప్రధాన మందిరంలో [[భీష్ముడు]] అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉంది. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, పక్కన శ్రీకృష్ణుడు, పంచపాండవులు, మునులు మొదలైన వారి పాలరాతి విగ్రహాలు మలచబడి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకవైపు పంచముఖాంజనేయుడు మరొకవైపు సరస్వతి ఉపాలయాలు ఉన్నాయి. మరొక ఉపాలయంలో [[గంగాదేవి]], శ్రీరమచంద్రుని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులు కొందరు ఇక్కడ [[విష్ణుసహస్రనామం]] పఠిస్తారని చెప్తారు.
== బ్రహ్మసరోవరం ==
పవిత్రమైన బ్రహ్మసరోవరం జాలాలలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రతిసంవత్సరం సోమావతి [[అమావాస్య]]
== ముఖ్యమైన మందిరాలు ==
పంక్తి 55:
* హరేకృష్ణ తత్వానికి చెందిన గౌడియా మందిరంలో ఇక్కడ రాధాకృష్ణుల సుందర విగ్రహాలు ఉన్నాయి. గోరంగ్ మాహాప్రభువని పిలువబడే చైతన్య మహాప్రభువు కొరకు నిర్మించబడిన ఈ మందిరం గౌడియా మందిరమని పిలువబడుతూ ఉంది. బెంగాలులో జన్మించిన చైతన్య మహాప్రభువును విష్ణు అవతారంగా భావిస్తారు. ఈ మఠంలో బెంగాలీ సాధువులు నివసిస్తారు.
* కురుక్షేత్ర సరోవరం ఉత్తరంలో ఉన్న గీతాభవనానికి సమీపంలో 17వ బాబా శ్రవణ్ నాధ్ నిర్మించిన బాబా శ్రవణ్ నాధ్ హవేలీలో యాత్రికులకు వసతి సదుపాయాలు కలిగిస్తుంది. ఈ మందిరానికి
తూర్పున పంచపాండవులు, మధ్యభాగంలో శ్రీకృష్ణ, ఆంజనేయులు ఉంటారు. దక్షిణ భాగంలో దుర్గామాత, శ్రీలక్ష్మీనారాయణ
* సర్వేశ్వర మహాదేవ మందిరం. కురుక్షేత్ర సరోవరం మధ్యభాగంలో ఉన్న సర్వేశ్వర మహాదేవ మందిరం చేరుకోవడానికి చిన్నపాటి వంతెన నిర్మితమై ఉంది. బాబా శ్రవణ్ నాధ్ నిర్మించిన ఈ మందిరంలో ఐదు శిఖరాలతో కూడిన ఐదు మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయంలో శివలింగం, శివ, పార్వతి, గణపతి, నంది విగ్రహాలు ఉంటాయి. మరొక భాగంలో నారాయణుడు, [[గరుత్మంతుడు]] ఉండగా ఇతర భాగాలలో హనుమాన్, మాహామాయ, రాఫ్హాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి. కుంతీదేవి ఈ మందిరంలో శివుని స్వర్ణకమలాలతో పూజించిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
* గోరక్షనాధ్ మందిరం. బ్రహ్మసరోవరం ఎదుట గోరక్షనాధుని మందిరం ఉంది. నాథ సంప్రదాయం అనుసరించి మందొరంలో గురుగోరక్షనాధుడి విగ్రహం ఉంది. ఇక్కడ యాత్రికులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. గ్రహణ సమయాలలో స్నానం ఆచరించడానికి వచ్చే సాధువులు అనేకమంది ఇక్కడ విశ్రమిస్తుంటారు.
పంక్తి 72:
* కర్ణుడి ఖేడా :- ఇది బ్రహ్మసరోవరానికి ఒక మైలు దూరంలో ఉంది. యుద్ధసమయంలో కర్ణుడు ఇక్కడ బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడని కథనాలు వివరిస్తున్నాయి.
* ఆప్గా తీర్థం :- కర్ణుడి ఖేడా సమీపంలో ఉన్న అతి పవిత్రమైన సరోవరమే ఆప్గాతీర్థం సరోవరం. కురుక్షేత్రంలో ప్రవహించిన నదులలో ఒకటైన ఆప్గానది యొక్క వరద ప్రవాహం నుండి ఏర్పడిన సరసు కనుక ఈ సరసుకీ పేరు వచ్చింది. మానస నదికి క్రోశుదూరంలో ఉన్న ఆప్గా నదిని బ్రాహ్మణులు సేవించే వారని వామనపురాణంలో ఉంది. ఆప్గానదిలో తర్పణం విడిచిన వారి కోరికలు నెరవేరగలవని విశ్వసించేవారు. బాధ్రపదకృష్ణ చతుర్ధశి మద్యాహ్నం ఇక్కడ తర్పణం విడిచిన వారికి ముక్తి లభిస్తుందని విశ్వసించబడుతుంది.
* జ్యోతిసర్:- కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి [[గీతోపదేశం]] చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రథం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ
* సర్వదమన్ :- ఇది జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం. ఇక్కడ పెన్నే సూర్యకుండ్ అనే తీర్థం ఉంది.
* భూరి సుర్ :- కౌరవపక్షాన యుద్ధం చేసిన [[భూరిశ్రవుడు]] మరణించిన ప్రదేశమే భూరిసుర్ లేక భౌర్ అనిపిలువబడుతుంది. ఇది జ్యూతిసర్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సూర్యకుండ్ అనే పవిత్ర సరోవరం శివాలయం ఉన్నాయి. యాత్రికులు ఇక్కడ స్నానం ఆచరించి సూర్యోపాసన చేస్తారు. యాత్రికుల వినోదార్ధం ఇక్కడ ఒక మొసళ్ళ అరణాలయం ఏర్పాటు చేయబడి ఉంది.
పంక్తి 88:
* వరాహ తీర్థం :- జీంద్ స్టేషను సమీపంలో ఉన్న చిరహీకలా గ్రామంలో వరాహతీర్థం ఉంది. విష్ణు భగవానుడు వరాహావతారం ఎత్తి భూమిని రక్షించిన ప్రదేశం ఇదని భక్తుల విశ్వాసం. ఇక్కడ భక్తులు స్నానం ఆచరించి విష్ణుమూర్తిని ఆరాధిస్తారు.
* దుఃఖభంజనేశ్వర మహాదేవ్ మందిరం :- సన్నిహిత సరోవరానికి సమీపంలో ఉన్న సుందర మందిరమిది. శిథిలమైన ఈ మందిరాన్ని దాతల సాయంతో పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దారు.
ఇక్కడ ఉన్న శివాలయంలో శివినికి ఉదయకాలం
* కృష్ణధామ్:- కురుక్షేత్రం రైల్వే రోడ్డు పక్కన ఉన్న కృష్ణ మందిరాన్ని గణిశానంద్ మహరాజ్ నిర్మించాడు. ఇందులో హనుమంతుడు, దుర్గామాత, శ్రీకృష్ణ ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ బాలబాలికలకు సంస్కృత విద్యను అందిస్తున్నారు. ఇక్కడ ధర్మశాలలో యాత్రికులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు చేసారు.
* గీతాధాం :- కృష్ణ ధాం పక్కన ఉన్న గీతాధాంలో బాలబాలికలకు ఉచితంగా గీతను భోధిస్తారు.
పంక్తి 94:
== ప్రత్యేక ప్రదేశాలు ==
* శాంతి సరోవర్: ఈ సరోవర్ ఏడు పవిత్ర సరస్వతులు కలిసే చోటుగా భావిస్తున్నారు. పవిత్రజలాలను కలిగిన ఈ సరోవరంలో అమావాస్య రోజులలో స్నానమాచరించిన అశ్వమేధయాగం చేసిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
* శ్రీకృష్ణ మ్యూజియం మహాభారతం యుద్ధం చిత్రీకరిస్తున్న కొన్ని చారిత్రక కళాఖండాల
*సమగ్ర కురుక్షేత్రం
* కల్పనా చావ్లా నక్షత్ర
* కాసెల్ మాల్: ఆహార, షాపింగ్
* కాంతి
*ధారోహర్ : హర్యానా సంస్కృతి
* నరక్తారి వద్ద భీష్మ కుండ్: యుద్ధభూమిలో కూలిన భీష్మపితామహుని దాహం తీర్చడానికి అవసరమైన పవిత్ర జలాల కొరకు అర్జునుడు భూమి వైపుగా బాణం ప్రయోగించిన ప్రదేశం.
* సరస్వతి అభయారణ్యం : ఇది కురుక్షేత్ర జిల్లాలో గొప్ప వృక్షజాలం
* షేక్ చెహ్లీ కా మక్బరా (సమాధి) : ఈ భారతదేశ స్మారక చిహ్నం పురాతత్వ సర్వే ద్వారా నిర్వహించబడుతుంది. ఇది సుఫీ సన్యాసి షేక్ చెహ్లీ ఙాపక చిహ్నంగా మొఘల్ కాలంలో నిర్మించబడిని., షేక్ చెహ్లీ మొఘల్ రాజకుమారుడు ధారా షిఖాహ్ ఆధ్యాత్మిక గురువు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇది పొరబాటని రాజకుమారుడు ధారా షిఖాహ్ నిజమైన ముర్షిద్ లేక షేక్ (ఆధ్యాత్మిక గురువు ) షేక్ మియా లాహోరుకు చెందిన మీర్ సాహిబ్ అని భావిస్తున్నారు. అయినప్పటికీ సన్యాసి షేక్ చెహ్లీ రాజకుమారుడు ధారా షిఖాహ్ కు అదనంగా చిన్న ఆధ్యాత్మిక గురువుగా భావిస్తున్నారు. హజ్రత్ మియా మీర్ సాహిబ్ తన పర్యటన సమయంలో మక్బరా (సమాధి) వద్ద ప్రాధనలు నిర్వహించాడని చరిత్రకాఫ్హారాలు తెలియజేస్తున్నాయి. తరువాత సంరక్షకుడు హజారత్ శిష్యుడి దేహం ఇక్కడ ఖననం చేయబడడం వలన పవిత్రమైనదని విశ్వసిస్తున్నారు.
* వాల్మీకి ఆశ్రమం
పంక్తి 131:
* లోక్ నాయక్ జై ప్రకాష్ సివిల్ ఆస్పత్రి, కురుక్షేత్ర.
* స్వామి అనంత్ ఛారిటబుల్ కంటి ఆస్పత్రి
* సాహ్ని నర్సింగ్ హోమ్: ఔషధ
* కులువాంతి కంటి ఆసుపత్రి
* ఆశీర్వాద్ నర్సింగ్ హోమ్
పంక్తి 138:
* మహంత్ ప్రభాత్ పూరీ ఛారిటబుల్ హాస్పిటల్
* భరద్వాజ్ పిల్లల ఆసుపత్రి, సెక్టార్ 13 కురుక్షేత్ర
== నగరాలు, ఊర్లు
* కురుక్షేత్ర జిల్లాలో ఉన్న నగరాలలో ఒకటి షాహ్బాద్ మార్కండా.
* కురుక్షేత్రానికి సమీపంలో ఉన్న ఊర్లు పిపిలి
* 10, 000 మంది ప్రజలు మాధనా గ్రామం కురుక్షేత్ర సమీపగ్రాలలో ఒకటి. ఈ గ్రమప్రజలలో అధికశాతం రోడ్ మాధనా జాతికి చెందినవారు.
* ఇతరగ్రామాలు కిర్మచ్, కౌలాపూర్, ఉంరి, అమిన్, దయాల్పూర్ (బాణ్ గంగా), మిర్జాపూర్, ఆలంపూర్, సంహెరి ఖల్స, ఇషక్పుర్, రత్గల్, దేవీదాస్ పురా, సుందర్పుర్, అహమ్మద్పుర్, బీబీపూర్, బారౌత్, జైన్పుర్, బుహావి, ఖైరి, తాట్కి, చనర్తల్, ధంతోరీ, కనిప్ల, కసెర్ల, కరింద్వం, డీగ్, మసన, ఖాంపుర్, ట్యోడా, షరీఫ్, గార్, బాబియన్, మెహ్రబకలి.
పంక్తి 147:
కురుక్షేత్రంలో అత్యధికులు [[సైనీ]], రాజపుత్ర, రార్ మార్తా, ఖత్రి ప్రజలు. కురుక్షేత్రం లోని ప్రాంతీయ ప్రజలు హర్యంవి, స్వచ్ఛమైన హిందీ, పంజాబీ భాషలను మాట్లాడుతుంటారు.
== ప్రత్యేకతలు ==
* వాతావరణం:- కురుక్షేత్రంలో వేసవి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది (47°సెనాటిగ్రేడుకు చేరుకుంటుంది) చలికాలంలో అత్యధిక చలిగా ఉంటుంది (1° సెంటీ గ్రేడుకు చేరుకుంటుంది) .జూలై
* మార్గం:- కురుక్షేత్రం ఎన్.హెచ్1 జాతీయరహదారితో అనుసంధానమై ఉంది. అలాగే రోడ్డు, రైలు
* రహదారి:- హర్యానా రోడ్వేస్
* వాయు మార్గం :- డిల్లి
* రైలు మార్గం:- కురుక్షేత్రంలోని రైలు జంక్షన్ దేశంలోని ముఖ్యమైన నగరాలతో కురుక్షేత్రాన్ని అనుసంధానిస్తుంది.
== శాకాహార హోదా ==
2012లో కురుక్షేత్రం మునిసిపల్ పరిమితిలో కురుక్షేత్రం యొక్క మత ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని మాంసాహార వినియోగం
== మూలాలజాబితా ==
|