నాయుని కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల విజేతలు-2012 చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 22:
| known = [[పాఠశాల (మాసపత్రిక)|పాఠశాల]], <br>[[మాబడి (మాసపత్రిక)|మాబడి]]
}}
'''నాయుని కృష్ణమూర్తి''' (1951-2018) ప్రముఖ రచయిత
==విశేషాలు==
ఇతడు [[చిత్తూరు జిల్లా]] [[నడిమిచెర్ల]]లో 1951లో నాయుని రామయ్య, నాయుని నరసమ్మ దంపతులకు జన్మించాడు. హైస్కూలు చదువు నుంచి, సాహిత్యం, రచనల పట్ల ఆసక్తి చూపాడు. ఇతడు 23 ఏళ్ల వయసులో రాసిన మొదటి నవల ''యామినీకుంతలాలు''కు [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక]] నిర్వహించిన ఉగాది నవలల పోటీలో బహుమతి లభించింది. తర్వాత నాయుని కృష్ణమూర్తి పత్రికారంగంలోకి అడుగు పెట్టాడు. కొంత కాలం [[బొమ్మరిల్లు (పత్రిక)|బొమ్మరిల్లు]], విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక మిత్రుడి భాగస్వామ్యంలో ''స్నేహబాల'' అనే పిల్లల పత్రికను కొంతకాలం నిర్వహించాడు. 1977 లో [[మాబడి (మాసపత్రిక)|మాబడి]], 1978 లో [[పాఠశాల (మాసపత్రిక)|పాఠశాల]] పత్రికలను విద్యార్థుల కోసం విజయవాణి సంస్థ ద్వారా ప్రచురించడం ప్రారంభించాడు.<ref name=సమయం>{{cite web|last1=వెబ్ మాస్టర్|title=ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి ఇకలేరు|url=https://telugu.samayam.com/latest-news/state-news/writer-nayani-krishan-murthy-passes-away-on-today/articleshow/63120390.cms|website=సమయం|accessdate=1 March 2018}}</ref>
|