దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: , మరియు → , (23) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
చి clean up, replaced: మరియు → , (62), typos fixed: ె → ే (2), , → , (60) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
{{సమాచార పెట్టె దక్షిణ భారతము}}
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్నాటక]]
== ఉపోద్ఘాతం ==
దక్షిణ భారతీయులు ముఖ్యంగా [[ద్రవిడ భాషలు]] మాట్లాడెదరు అనగా [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మలయాళం]].కానీ కొన్నిచోట్ల [[కొంకణి]], [[తుళు]] వంటి భాషలు కూడా మట్లాడెదరు. దక్షిణ భారతాన్ని ఎందరో రాజులు పరిపాలించారు. అందులో ముఖ్యులు [[శాతవాహనులు]], [[ఆంధ్ర ఇక్ష్వాకులు]], [[చోళులు]], [[పాండ్యులు]], [[చేరులు]], [[చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు]], [[హొయసల సామ్రాజ్యం|హొయసల]]
ఇచట వ్యవసాయం ప్రధాన వృత్తి. మొత్తం స్థూల ఉత్పత్తిలో [[వ్యవసాయం|వ్యవసాయాని]]దే మొదటి స్థానం. [[సాఫ్టువేరు]] రంగం ఇచట చాలా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని సాఫ్టువేరు ఉత్పత్తిలో అధికశాతం దక్షిణ భారతదేశంలోని నగరాలలోనే తయారవుతోంది. చలన చిత్ర రంగంలో కూడా దక్షిణాది తనదైన ప్రత్యేకతతో ప్రపంచం లోని వివిధ దేశాల ప్రజలను అలరిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు దేశంలోని మిగిలిన ప్రజలకన్నా [[విద్యారంగం]]లో ముందుండి అత్యధిక [[తలసరి ఆదాయం]] కలిగియున్నారు. ఇచటి విద్యారంగం
దక్షిణ భారతానికి [[ఆంగ్లం]]లో ఉన్న ''సౌత్ ఇండియా'' (South India) అనే కాక సంస్కృత పదం ''దక్షిణం'' వలన ''డెక్కన్'' (Deccan) అని కూడా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ''డెక్కన్'' అన్న పదం [[దక్కను పీఠభూమి]]కి మాత్రమే పరిమితమైంది. కర్ణాటక (Carnatic) అను పదం "కరునాడు" అనగా నల్లని దేశం అన్న పదం నుండి పుట్టింది. [[ద్రవిడనాడు]] అనునది దక్షిణ భారతానికి ఉన్న మరొక పేరు. అలాగే వివిధ రాష్టాలలోని ప్రజలను వారి వారి భాషను బట్టి కూడా పిలుస్తారు. ఉదాహరణకు తెలుగు మాట్లాడు వారిని ఆంధ్రులు అని, మలయాళం మాట్లాడువారిని మలయాళీలు అని పిలుస్తారు.
== చరిత్ర ==
[[దస్త్రం:Chola country.png|thumb|200px|[[చోళులు|చోళ]], [[చేర]]
[[దస్త్రం:Chalukya territories lg.png|thumb|200px|క్రీ.శ.640లో రెండవ పులకేశి పాలనలో చాళుక్య రాజ్యము]]
[[దస్త్రం:chola map.png|thumb|200px|left|క్రీ.శ.1014లో చోళ సామ్రాజ్యము]]
[[దస్త్రం:Madras Prov South 1909.jpg|thumb|200px|1909లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[మైసూరు రాజ్యము]]
[[కొత్తరాతియుగమున]]కు సంబంధించిన కొన్ని శిలలపై [[కార్బన్ డేటింగ్]] ద్వారా దక్షిణ భారతదేశపు ఉనికిని క్రీస్తుపూర్వం 8000కి చెందినదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి ఆయుధాలు, కొన్ని రాగి పాత్రలు ఈ ప్రాంతమునందు లభించాయి. క్రీస్తు పూర్వం 1000 నాటికి [[ఇనుప యుగం]] ఈ ప్రాంతంలో ప్రాబల్యం పొందినది. అయినా ఈ ఇనుప యుగానికి ముందు బాగా అభివృద్ధి చెందిన ఇత్తడి యుగం ప్రాచుర్యం పొందినట్లు ఆధారాలు లేవు <ref name="prehistory">Agarwal, D.P.[https://web.archive.org/web/20090318014356/http://www.arkeologi.uu.se/afr/projects/BOOK/agrawal.pdf "Urban Origins in India"], 2006. Archaeology and Ancient History, Uppsala Universitet</ref>. దక్షిణ భారతదేశం మధ్యధరా ప్రాంతాన్ని
పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అటు [[ఆంగ్లేయులు]], ఇటు [[ఫ్రెంచి వారు]] దక్షిణ భారతదేశము యొక్క సైనికాధికారానికి దీర్ఘకాలిక పోరు సాగించారు. యూరోపియన్ సైన్యాలకు కొన్ని ప్రాంతీయ శక్తులకు ఏర్పడిన సంబంధాల వలన, అన్ని పక్షాలచే ఏర్పాటు చేయబడ్డ కిరాయి సైన్యాలు దక్షిణ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆంగ్లేయులతో నాలుగు సార్లు జరిగిన మైసూరు యుద్ధం, మూడు సార్లు జరిగిన మరాఠా యుద్ధం వలన [[మైసూరు]], [[పూణె]], [[హైదరాబాద్]] వంటి నగరాలు కొన్ని బ్రిటిష్ వారితోనూ, కొన్ని ఫ్రెంచి వారితోనూ సంబంధం కుదుర్చుకొన్నాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో దక్షిణ భారతదేశాన్ని, [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[హైదరాబాదు]], [[మైసూరు]], [[తిరువిత్తంకూర్]] ('ట్రావెంకూర్' అని కూడా వ్యవహరిస్తారు), 'కొచి' ([[కొచ్చిన్]] లేదా ''పెరంపదపు స్వరూపం''), [[విజయనగరం (కర్ణాటక)|విజయనగరం]]
స్వాతంత్ర్యానంతరం చాలావరకు దక్షిణ భారతదేశం మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతం, బనగానపల్లి, పుదుకోట్టై, సందూరు మొదలైన ప్రాంతాలు కలిసి ఉండేవి. 1953, అక్టోబరు 1న, మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రధానంగా మాట్లాడే ఉత్తర ప్రాంత జిల్లాల పోరాటం మూలంగా భారతదేశంలో మొట్ట మొదటి సారిగా భాషా ప్రాతిపదికన ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పాటు అయ్యింది. నెల్లూరు జిల్లాకు చెందిన అమరజీవి [[పొట్టి శ్రీరాములు]] ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ కావించారు. ఆ తరువాత 1956లో వచ్చిన [[రాష్ట్రాల పునర్విభజన చట్టం]] క్రింద భాషా ప్రాతిపదికన అనేక భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తరువాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా పేరు మార్చారు. మలయాళం మాట్లాడే వారి కోసం ప్రత్యేక [[కేరళ]] రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1956 తరువాత తమిళులు అధికంగా నివసించే ప్రాంతం కాబట్టి మద్రాసు రాష్ట్రం 1968లో [[తమిళనాడు]]గా రూపాంతరం చెందింది. 1972లో మైసూరు, [[కర్ణాటక]]గా మార్పు చెందింది. పోర్చుగీసు వారి స్థావరమైన [[గోవా]] 1961లో భారతదేశంలో కలపబడింది. 1987లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఇంకా ఫ్రెంచి వారి స్థావరాలైన ప్రాంతాలు 1950 నుంచి [[పాండిచ్చేరి]] అనే [[కేంద్రపాలిత ప్రాంతం]]గా పిలవబడుతున్నాయి.
పంక్తి 24:
== భౌగోళిక స్వరూపం ==
[[దస్త్రం:South India satellite.jpg|200px|thumb|2003, జనవరి 31న [[నాసా]] ఉపగ్రహము తీసిన దక్షిణ భారతదేశ ఛాయాచిత్రము.]]
దక్షిణ భారతం త్రికోణాకృతిలో ఉన్న [[ద్వీపకల్పం]]. ఎల్లలుగా తూర్పున [[బంగాళాఖాతం]], పశ్చిమాన [[అరేబియా సముద్రం]]
పశ్చిమ కనుమలు దక్షిణం వైపు వ్యాపించి, కర్ణాటక తీరప్రాంతం వెంబడి [[మలనాడ్]], [[కెనరా]] ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, తూర్పు దిశగా విస్తరించిన [[నీలగిరి]] పర్వతాలతో అంతమౌతాయి. నీలగిరినే ఊటి అని కూడా పిలుస్తారు. నీలగిరి అర్థచంద్రకారంలో ఉండి [[తమిళ నాడు]],[[కేరళ]], [[కర్ణాటక]] సరిహద్దుగా ఉన్న [[పాలక్కాడ్]]
[[మహారాష్ట్ర]], కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక భూభాగాన్ని కప్పి ఉండే దక్కన్ పీఠభూమి అన్నింటి కంటే ఎత్తైన భూతలం. దీనికి పైన పేర్కొన్న పర్వత శ్రేణులన్నీ కలిపి ఆంగ్లాక్షరం ''C'' ఆకారంలో సరిహద్దులు ఏర్పరుస్తున్నాయి. ఈ పీఠభూమికి తూర్పు వైపు ఏ సరిహద్దూ లేదు. పశ్చిమ కనుమల నుంచి ఎత్తు నెమ్మదిగా తగ్గుతూ తూర్పు తీరంలో కలిసిపోతుంది. [[గోదావరి]]
[[కావేరి (నది)|కావేరి]] నది కర్ణాటకకు చెందిన [[కొడగు]] జిల్లాలోని పశ్చిమ లోయలయందు ఉద్భవించి దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి తమిళనాడు తూర్పు తీరాన మంచి సారవంతమైన
=== ప్రాంతాలు ===
పంక్తి 37:
* [[చేర నాడు]] లేదా ''వంచి నాడు'' - చాలావరకు నూతన [[కేరళ]]
* [[చెట్టినాడు]] - [[శివగంగ]] ప్రాంతం, తమిళనాడు.
* [[చోళ నాడు]] - తమిళనాడులో చాలా భాగం
* [[కోరమాండల్ తీరం]] - ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరప్రాంతము, తమిళనాడు ఉత్తర తీరప్రాంతం
* [[దక్కన్]] - ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అంతర్భాగాలైన [[మరాట్వాడ]], [[విదర్భ]], [[తెలంగాణా]], [[రాయలసీమ]], [[ఉత్తర కర్ణాటక]], [[మైసూరు]] ప్రాంతాలను విస్తరించి ఉండే పీఠభూమి భాగం.
* [[కొంగు నాడు]] - తమిళనాడులోని [[కోయంబత్తూరు]], [[సేలం]], [[ధర్మపురి]] జిల్లాల పరిసర ప్రాంతాలు.
* [[కొంకణ]] - మహారాష్ట్ర తీర ప్రాంతం, [[గోవా]]
* [[కోస్తా ఆంధ్ర]] - [[ఆంధ్రప్రదేశ్]]లోని కోస్తా జిల్లాలు [[శ్రీకాకుళం]],[[విజయనగరం]],[[విశాఖపట్టణం]],[[తూర్పుగోదావరి]],[[పశ్చిమ గోదావరి]],[[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]],[[ప్రకాశం]]
* [[మలబారు ప్రాంతం]] - ఉత్తర కేరళ; మలబారు తీర ప్రాంతాన్ని ప్రత్యేక ప్రాంతంగా భావిస్తారు.
* [[మల్నాడ్]] - కర్ణాటకలోని తీర ప్రాంతానికి, పీఠభూమికి మధ్య ఉండే సహ్యాద్రి పర్వత ప్రాంతం.
* [[ములకనాడు]] - గోదావరికి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలు.[[ఖాందేష్]]
* [[మైసూరు]] - కర్ణాటక దక్షిణ అంతర్భాగం.
* [[ఉత్తర కర్ణాటక]] - కర్ణాటక ఉత్తర అంతర్భాగం లేదా [[ధార్వాడ్]] ప్రాంతం.
* [[ఉత్తర సర్కారు]] - ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మద్రాసు రాష్ట్రంలో ముస్లిం పరిపాలనా విభాగాలు. [[శ్రీకాకుళం|చికాకోల్]], [[రాజమండ్రి]], [[ఏలూరు]], [[కొండపల్లి]], [[గుంటూరు]].
* [[పాండ్య నాడు]] - [[తమిళనాడు]]లోని [[మధురై]] ప్రాంతం.
* [[రాయచూరు అంతర్వేది]] - [[కృష్ణా నది|కృష్ణ]]
* [[రాయలసీమ]] - [[ఆంధ్ర ప్రదేశ్]] దక్షిణ అంతర్భాగం. [[చిత్తూరు]], [[కడప]], [[కర్నూలు]]
* [[తొండ నాడు]] - తమిళనాడులోని పుదుకోట్టై పరిసర ప్రాంతాలు.
* [[తిరువిత్తంకూర్]] లేదా ట్రావెన్కూర్ - దక్షిణ కేరళ
పంక్తి 58:
* [[వెలనాడు]] - [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న ప్రాంతాలు. [[గుంటూరు]] నుంచి శ్రీశైలం వరకు ఉన్న ప్రాంతం. [[చోళులు]], [[చాళుక్యులు]] కాలంలో ఉపరాజ్యంగా ఉండేది.
తీర ప్రాంతం కంటే తక్కువ ఎత్తులో ఉండే [[లక్షదీవులు]]కు చెందిన పగడపు దీవులు, నైరుతీ తీరానికి దూరంగా ఉంటాయి. [[శ్రీలంక]] ఆగ్నేయ తీరం వైపుకు [[పాక్ జలసంధి]]
=== ప్రకృతి (వృక్ష సంపద
[[File:Sri Venkateswara National Park Tirumala Hills 01.jpg|thumb|200px|శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, తిరుమల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్]]
దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఉష్ణ మండల ప్రాంతమే. సతత హరితారణ్యాలు, ఆకురాల్చు అడవులు పశ్చిమ లోయ ప్రాంతం పొడవునా కనిపిస్తాయి.
పంక్తి 66:
దక్కన్ పీఠభూమిలో ఉష్ణమండలపు పొడి అడవులు (Tropical Dry Forests), [[:en:South Deccan Plateau dry deciduous forests|దక్షిణ దక్కన్ పీఠభూమి ఆకురాలు అడవులు]], [[:en:Deccan thorn scrub forests|దక్కన్ చిట్టడవులు]] అధికంగా కనుపిస్తాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతాలలో [[:en:South Western Ghats montane rain forests|నైఋతి పడమటికనుమల వర్షారణ్యాలు]] ఉన్నాయి. [[మలబారు తీరపు చిత్తడి అడవులు]] తీరమైదానాలలో కనిపిస్తాయి.<ref name="netgeo_terres">{{cite web| url=http://www.nationalgeographic.com/wildworld/profiles/terrestrial_im.html| title = Indo-Malayan Terrestrial Ecoregions| accessdate = April 15, 2006}}</ref> పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు.<ref name="cons_intl_hotspots">{{cite web| url=http://www.biodiversityhotspots.org/xp/Hotspots/ghats/| title=Biodiversity Hotspot - Western Ghats & Sri Lanka, Conservation International| accessdate=April 15, 2006| website=| archive-url=https://web.archive.org/web/20060504042605/http://www.biodiversityhotspots.org/xp/Hotspots/ghats| archive-date=2006-05-04| url-status=dead}}</ref>
ప్రఖ్యాతి గాంచిన కొన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు కొన్ని దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. [[పెరియార్ జాతీయ వనం]], [[సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం]], [[నాగార్జున సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] మొదలైనవి పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్దాయి. [[రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం]], [[కుమరకోమ్]] పక్షుల సంరక్షణా కేంద్రం, [[నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం]], [[పులికాట్ పక్షుల సంరక్షణా కేంద్రం]] మొదలైనవి పక్షుల సంరక్షణకై ఉద్దేశించినవి. ఇక్కడ మనం అనేక రకాలైన ప్రాంతీయ పక్షులను
పశ్చిమ కనుమలకు చెందిన [[అన్నామలై]] కొండలు, [[నీలగిరి]] కొండలు, ఆంధ్రప్రదేశ్లో గల [[పులికాట్]] సరస్సు, తమిళనాడుకు చెందిన [[పిఛావరం]], కేరళకు చెందిన [[వెంబనాడు]], [[అష్టముది]] సరస్సు, [[కాయంకుళం]] సరస్సు ముఖ్యమైన పర్యావరణ పరిరక్షక కేంద్రాలు. కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దులోగల [[ముడుమలై జాతీయ వనం]],[[బందిపూర్ జాతీయ ఉద్యానవనం]], [[నాగర్హోల్ జాతీయ ఉద్యానవనం]], [[వేనాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] మొదలైనవి [[నీలగిరి అభయారణ్యాలు]] కిందకి వస్తాయి.
పంక్తి 75:
[[దస్త్రం:Mattancherry palace bhagvathy kshetram.JPG|170px|thumb|left|సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)]]
దక్షిణ భారతదేశం సగటు అక్షరాస్యతా శాతం దాదాపు 73%.ఇది భారతదేశపు సగటుకన్నా ఎక్కువ (60%).<ref name="ciaindia">{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/in.html |title=CIA factbook |accessdate=2006-04-11}}</ref> కేరళ 91% అక్షరాస్యతా శాతంతో దేశంలో అగ్రస్థానాన్ని అలంకరించింది. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి 997 (అనగా ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు). దేశంలోకల్లా ఒక్క కేరళలో మాత్రమే ఈ నిష్పత్తి వెయ్యి కంటే ఎక్కువగా ఉంది.<ref name="demographics"/>. ఈ ప్రాంతంలో [[జనాభా సాంద్రత]] సుమారుగా 463. జనాభాలో 18% షెడ్యూల్డు కులాలు
=== ప్రధాన భాషలు ===
{{ద్రవిడ భాషల వంశ వృక్షం}}
దక్షిణ భారతంలో ద్రవిడ భాషలు ప్రధానమైనవి. ద్రవిడ భాషలు సుమారుగా 73 ఉన్నాయి.<ref>[http://www.ethnologue.com/show_family.asp?subid=90422 Language Family Trees - Dravidian.] [[Ethnologue]].</ref>. ద్రవిడ భాషల పుట్టుక
2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు 8 కోట్లతో హిందీ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. 6.4 కోట్లతో తమిళం, 5 కోట్లతో కన్నడ
== ఆదాయ వనరులు ==
పంక్తి 98:
దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు [[వ్యవసాయం]] ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు.<ref name="demographics"/> [[భారతదేశం]] లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా [[ఋతుపవనాలు|ఋతుపవనాల]] మీదనే ఆధార పడతారు. [[వరి]], [[వేరుశనగ]], [[చెరకు]], [[పత్తి]], [[రాగి]], [[మిరియాలు]], [[పప్పు దినుసులు|పప్పుదినుసు]]లైన [[మినుములు]], [[కందులు]], [[శనగలు]] మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా [[కాఫీ]], [[తేయాకు]], [[వెనీలా]], [[రబ్బారు]] మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో [[కొబ్బరి]] తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడంలో [[ఆంధ్ర ప్రదేశ్]] భారతదేశం లోనే మొదటి స్థానంలో ఉంది.,<ref name="aponline">{{cite web |url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |title=Andhra Pradesh Online |accessdate=2006-04-10 |website= |archive-url=https://web.archive.org/web/20140321052152/http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |archive-date=2014-03-21 |url-status=dead }}</ref>. భారతదేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక 70% శాతాన్ని ఆక్రమించింది. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర [[కర్ణాటక]], [[రాయలసీమ]], [[తెలంగాణా]] ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్ముకుని, చివరికి కొద్ది మంది ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు.<ref name=farmersuicide>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3769981.stm |title=BBC |accessdate=2006-04-10}}</ref> ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.
ఇక పరిశ్రమల విషయానికొస్తే [[చెన్నై]]లో వాహనాలు
తమిళనాడు యొక్క [[నికర జాతీయోత్పత్తి|నికర రాష్ట్ర ఉత్పత్తి]] చాలా రాష్ట్రాల నికర రాష్ట్ర ఉత్పత్తి కన్నా ఉన్నత స్థానంలో ఉంది.<ref name="indiabudget">{{cite web |url=http://indiabudget.nic.in/es2002-03/chapt2003/tab17.pdf |title=India Budget |accessdate=2006-04-10 |website= |archive-url=https://web.archive.org/web/20060525164515/http://indiabudget.nic.in/es2002-03/chapt2003/tab17.pdf |archive-date=2006-05-25 |url-status=dead }}</ref>. పారిశ్రామికీకరణ విషయానికొస్తే [[కేరళ]] కొద్దిగా వెనుకబడి ఉన్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. అక్కడి తలసరి ఆదాయంలో 20% విదేశీ మారకం ద్వారా వస్తున్నదే. దీనినే కేరళ అభివృద్ధి నమూనాగా తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
పంక్తి 107:
[[దస్త్రం:Cpmernakulam (40).jpg|thumb|200px|[[కేరళ]]లో [[లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్]] పార్టీ ర్యాలీ.]]
{{main|దక్షిణ భారతదేశంలో రాజకీయాలు}}
దక్షిణ భారతదేశంలో, కొన్ని ప్రాంతీయ పార్టీలు
దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో [[జస్టిస్ పార్టీ]]
[[పెరియార్ ఉద్యమం]] ప్రారంభించిన [[పెరియార్ రామసామి]] 1938 లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో దీని పేరు [[ద్రవిడర్ కజగం]]గా మార్పు చెందింది. దీని ప్రారంభ లక్ష్యం స్వతంత్ర భారతదేశం నుంచి ప్రత్యేక ''ద్రవిడ నాడు'' ఏర్పరచడం.<ref name="periyar">{{cite web |url=http://www.periyar.org/html/dk_movement_eng.asp |accessdate=19 April |accessyear=2006 |title="Periyar Movement- Periyar.org" |website= |archive-url=https://web.archive.org/web/20070130222128/http://www.periyar.org/html/dk_movement_eng.asp |archive-date=2007-01-30 |url-status=dead }}</ref>. స్వాతంత్ర్యానంతరం పెరియార్ తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోధని తేల్చి చెప్పడంతో, అతని అంతరంగిక అనుచరులు కూడా ఆయనతో విభేదించక తప్పలేదు. 1948 లో పెరియార్ అనుచరుడు, ద్రవిడర్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శియైన [[అన్నాదురై]] ఆ పార్టీ నుంచి వేరుపడి [[ద్రవిడ మున్నేట్ర కజగం]] అనే పార్టీని నెలకొల్పాడు.<ref name="periyar"/>.
[[ఆంధ్ర ప్రదేశ్]]లో మెజారిటీ కుసస్థులు [[కమ్మ]] (కమ్మ నాయుడు), [[రెడ్డి]]
[[దస్త్రం:Soudha.jpg|thumb|left|200px|[[బెంగళూరు|బెంగలూరు]] లోని [[కర్నాటక]] శాసనసభభవనం [[విధాన సౌధ]].]]
1980 వ దశకంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన [[నందమూరి తారక రామారావు]] [[తెలుగుదేశం పార్టీ]]ని నెలకొల్పటంతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 1995లో భారీ మెజారిటీతో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయనకు, భార్య [[లక్ష్మీ పార్వతి]]
[[జనతాదళ్]] ఇప్పటిదాకా దేశ రాజకీయాలలోకన్నా, కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవిచూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను [[ఒక్కలిగ]]
ఇక కేరళ విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని, [[ఐక్య ప్రజాతంత్ర కూటమి]] (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్), [[లెఫ్ట్]] నాయకత్వం లోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధానమైనవి. లెఫ్ట్ కంచుకోటల్లో కేరళ కూడా ఒకటి. కాంగ్రెస్
== సంస్కృతి వారసత్వ సంపద ==
పంక్తి 139:
[[File:A Kuchipudi Dancer from Visakhapatnam.JPG|thumb|200px|[[కూచిపూడి]] కళాకారిణి.]]
[[దస్త్రం:Bharatanatyam 17.jpg|left|thumb|200px|[[భరతనాట్యం]] కళాకారిణి.]]
దక్షిణ భారతదేశం వివిధ నాట్యరీతులకు ఆల వాలమైంది. [[భరతనాట్యం]], [[కూచిపూడి]], [[కథాకళి]], [[యక్షగానం]], [[తెయ్యం]], [[ఒట్టంతుళ్ళ]], [[ఒప్పన]], [[కేరళ నటనం]], [[మొహినీ అట్టం]] ఇందులో ప్రధానమైనవి. భరత నాట్యం భువనైక సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. భరతనాట్య కళాకారులు, కళాకారిణులలో చక్కటి శరీరాకృతి, సౌష్టవమైన శరీరం, సన్నని నడుము, పొడవైన కేశాలు, ఎత్తైన జఘనాలకు (వంపు సొంపులకు) ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.<ref name="Kallarasa">Kallarasa Virachita Janavasya Ed: G.G. Manjunathan. Kannada Adhyayana Samsthe, University of Mysore, 1974.</ref> వీరు ''నాట్య శాస్త్రం'' యొక్క తత్వానికి జీవం పోస్తారు. సగం కూర్చున్నట్లు కనిపించే '''అరైమండి''' అనే భంగిమలో మోకాళ్ళు పక్కకి వంగి ఉంటాయి. ఈ ప్రాథమిక భరతనాట్య భంగిమలో తల నుంచి నాభి వరకు ఉన్న దూరం, నాభి నుంచి భూమికి ఉన్న దూరానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా చాచిన రెండు చేతుల మధ్య దూరం, తలనుంచి నాభి వరకు ఉన్న దూరానికి సమానం. ఇది జీవము
[[దస్త్రం:Lunch from Karnataka on a plantain leaf.jpg|thumb|200px|అరటి ఆకులపై భోజనం వడ్డించే సాంప్రదాయం (ముఖ్యంగా పండుగ దినాలలో)]]
పంక్తి 149:
[[దస్త్రం:thanjavur temple.jpg|thumb|200px|[[తంజావూరు]] లోని [[బృహదీశ్వరాలయం]] ప్రధాన విమానం.]]
నృత్యం తరువాత [[శిల్పకళ]] ఇక్కడ కళలలో ప్రసిద్ధి గాంచింది. ఈ మాధ్యమంలో నిజస్వరూపాలను మూర్తులుగా మలచడం తక్కువ సమయంలోనే సాధ్యమౌతుంది. సాంప్రదాయిక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడం బొడ్డు నుంచి ప్రారంభిస్తాడు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆత్మ
దక్షిణ భారతదేశానికి 2000 సంవత్సరాల స్వతంత్రమైన సాహిత్య చరిత్ర ఉంది. వీటిలో మొట్టమొదట పేర్కొనదగ్గవి 2000-1500 ఏళ్ళ క్రితం తమిళంలో రాయబడ్డ [[సంగం]] కవితలు. 850 CE కి చెందిన ఒకటవ అమోఘవర్షుడు రచించిన ''[[కవిరాజమార్గ]]'' అనే రచనలో ఐదవ శతాబ్దానికి చెందిన [[దుర్వినీతుడు]] అనే రాజు యొక్క రచనల గురించి ప్రస్తావించాడు. పదవ శతాబ్దానికి చెందిన తమిళ బౌద్ధుడు ''నెమ్రినాథం'' నాలుగవ శతాబ్దానికి చెందిన కన్నడ రచనలను ప్రస్తావించాడు. తరువాత శతాబ్దాలలో మలయాళం, తెలుగు సాహిత్య సంప్రదాయాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇలంగో ఆదిగళ్ రచించిన [[శిలప్పాధికారం]] (దీనినే [[సిలప్పాటికారం]] అనికూడా అంటారు) లాంటి రచనలు గమనిస్తే దక్షిణ భారతదేశ వాసులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో అవగతమౌతుంది. తొల్కప్పియార్ రచించిన [[తొల్కప్పియం]], [[తిరువళ్ళువర్]] రచించిన [[తిరుకురల్]] కూడా చెప్పుకోదగిన రచనలు. ఇక్కడి సాహిత్యంలో
== భిన్నత్వం ==
[[దస్త్రం:Charminar Hyderabad.jpg|thumb|180px|[[హైదరాబాదు]] లోని [[చార్మినారు]].]]
కొన్ని శతాబ్దాల క్రిందట [[జైనమతం]] ప్రభావం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ మత శాఖలైనటువంటి [[శైవ భక్తులు]], [[వైష్ణవులు]] ప్రధానమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు. కర్ణాటకలో గల [[శ్రావణబెళగొళ]] జైనులకు ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. అదే విదంగా కర్ణాటకలోనే కల [[కొడగు]] అతి పెద్ద బౌద్ధారామాల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టులు చెలరేగినపుడు వారి ఆగడాలను భరించలేక [[టిబెట్]] నుంచి పారిపోయి వచ్చిన చాలామంది బౌద్ధులు ఈ మఠంలోనే తలదాచుకున్నారు. ముస్లిం జనాభా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. ప్రాచీన కాలంలో, కేరళ తీర ప్రాంతమైనటువంటి [[మలబారు తీరం]] ప్రజల్లో, ఒమన్
సెయింట్ థామస్ కేరళకు వచ్చి సిరియన్ క్రైస్తవ సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వలన దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాలలో క్రైస్తవ మతస్తులు అధికంగానే ఉంటారు. వీరినే సిరియన్ క్రైస్తవులు లేదా సిరియన్ మలబార్ నజ్రానీలు అని కూడా అంటారు.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. సిరియన్ రైట్ క్రైస్తవులు, సైరో-మలబార్ చర్చి, సైరో-మలంకరా క్యాథలిక్ చర్చి,మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి, మార్థోమా చర్చి మొదలైనవి ఈ సాంప్రదాయం కిందకే వస్తాయి.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. The two [[Eastern Catholic Churches]] have their Holy See in Kerala. క్యానయా అనే క్రైస్తవ-యూదు జాతి సైరో-మలబార్ చర్చి, మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి సంప్రదాయాల నుంచి ఉద్బవించింది.<ref name="LBrown">Menachery G; 1973, 1998; Leslie Brown, 1956; Vellian Jacob 2001; Weil, S. 1982; Poomangalam C.A 1998</ref>
[[దస్త్రం:Kottayam Valia Palli02.jpg|170px|thumb|left|[[క్నానయ]], సిరియన్ మలబార్ నస్రానీ (క్రిస్టియన్) దేవాలయం, [[కొట్టాయం]], ఇందులో పురాతన మార్ థోమా క్రాస్
అంతేకాకుండా కేరళలో లాటిన్ సంప్రదాయానికి చెందిన రోమన్ క్యాథలిక్కులు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వివిధ ప్రొటెస్టంట్ విభాగాలన్నింటినీ కలిపి [[1947]]లో దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర [[ప్రొటెస్టంట్]] చర్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఇక్కడ యూదు జాతికి చెందిన ప్రజలు కూడా కొద్ది మంది నివసిస్తున్నారు. వీరు సాల్మన్ చక్రవర్తి కాలంలో మలబార్ తీరానికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.<ref name="Koder">David de Beth Hillel, 1832; Lord, James Henry, 1977; Thomas Puthiakunnel 1973; Koder S. 1973</ref>
కేరళ లోని [[కొచ్చిన్]]లో గల యూదుల చర్చి [[సినగాగ్]], భారత్ లో అతి ప్రాచీనమైనది.
పంక్తి 165:
{{Reflist}}
== మూలాలు
<div class="references-small">
* Beck, Brenda. 1976. “The Symbolic Merger of Body, Space, and Cosmos in Hindu Tamil Nadu." Contributions to Indian Sociology 10 (2): 213-43.
|