నాగార్జున (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
# రాముడు దుష్టరాక్షస విరాముడు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర
# లంఖిణిన్ చంపి రావణలంక గాల్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
==కథ==
పాండవులు తమలో ఒక్కక్కరితో ద్రౌపది ఏడాది ఉండేటట్లు నిర్ణయించుకున్నారు. నియమ భంగం చేసినవారు సంవత్సరం తీర్ధయాత్రలు చేయాలి. శయ్యాగారానికి ఆనుకుని ఉన్న ఆయుధాగారం నుండి గాండీవం తెచ్చుకోవడానికి వెళ్ళిన అర్జునుడు ద్రౌపది, ధర్మరాజులు ఏకాంతంగా ఉండడం చూశాడు. ఆ తర్వాత్త గో సంరక్షణకై వెళ్ళి రాక్షసులను సంహరించాడు. గగనవీధిన విహరిస్తున్న నాగరాజ కుమారి ఉలూచి అర్జునుని చూసి ప్రేమించి అతను తనను చూడక వెళ్ళిపోతున్న సమయంలో అతని దృష్టిని ఆకర్షించడానికి రాయి గిరవాటేస్తుంది. అది లోయలో పొదిగిన పక్షిగుడ్డుకు తగిలింది. ఆ పక్షి దంపతులు ముని దంపతులుగా మారి ఉలూచికి భర్తృవియోగం సంభవించగలదని శపిస్తారు.
 
==మూలాలు==