బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007 |
శైలి సవరణలు, అక్షర దోష సవరణలు, రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు తొలగింపు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit |
||
పంక్తి 15:
| organization = [[భారత జాతీయ కాంగ్రెస్]]
}}
'''బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్''' (Bal Gangadhar Tilak) ([[మరాఠీ]]: बाळ गंगाधर टिळक) ([[జూలై 23]], [[1856]] - [[ఆగష్టు 1]], [[1920]]) ని [[భారతజాతీయోద్యమం|భారతజాతీయోద్యమ]] పితగా పేర్కొంటారు.
== బాల్యం ==
బాలగంగాధర తిలక్ [[1856]] [[జూలై 23]]వ తేదీన [[మహారాష్ట్ర]] రాష్ట్రంలోని [[రత్నగిరి]]లో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక [[సంస్కృతము|సంస్కృత]] పండితుడు, మంచి [[ఉపాధ్యాయుడు]]. తన [[పిల్లలు|బాల్యం]]<nowiki/>లో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి [[గణితశాస్త్రం]]లో ఆయన విశేష [[ప్రతిభ]] కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజం. [[కళాశాల]]<nowiki/>కు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి [[పుణె]]కు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-
<!--[[బొమ్మ:BalagangadharaTilak.jpg|right|300pix|thumb|తిలక్]]-->
పంక్తి 30:
== పాత్రికేయవృత్తిలో ==
ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు "మరాఠా (ఆంగ్ల పత్రిక)", "[[కేసరి]]([[మరాఠీ]] పత్రిక)" లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు. [[బాల్యవివాహాలు|బాల్యవివాహాల]]<nowiki/>ను నిరసించి [[వితంతు వివాహం|వితంతు]] వివాహాలను స్వాగతించాడు
== ఇతర కార్యక్రమాలు ==
పంక్తి 37:
== హోంరూల్ లీగ్ ==
[[1916]] ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. [[అనీబిసెంటు]] అదే సంవత్సరం [[సెప్టెంబర్]]లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన [[లండను]]కు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే [[1917]] ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే [[1920]]లో ([[ఆగస్టు]] 1వ తేదీ) తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం [[చుక్కాని]] లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.
==మూలా లు==
|