శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
[[బొమ్మ:SrIkRshNadEvaraayalu text.jpg|thumb|right|200px]]
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''శ్రీ కృష్ణదేవ రాయలు''' (పా.[[1509]]-[[1529]]) అత్యంత ప్రసిద్ధ [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన [[తుళువ వంశము|తుళువ]] నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు [[పెనుకొండ]]<nowiki/>లో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో [[విజయనగర సామ్రాజ్యము]] అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను [[తెలుగు]] మరియు, [[కన్నడ]] ప్రజలు [[భారతదేశం|భారతదేశాన్ని]] పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన [[ఆంధ్ర భోజుడు]]గా మరియు, [[కన్నడ రాజ్య రమారమణ]]గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు [[డొమింగో పేస్]] మరియు, [[న్యూనిజ్]]‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి [[తిమ్మరుసు]]. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, [[తుళువ నరస నాయకుడు|తుళువ నరస నాయకుని]] రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు.<ref name="parents">Prof K.A.N. Sastri, ''History of South India, From Prehistoric times to fall of Vijayanagar'', 1955, pp 250,258</ref> ఇతను ఇరవై సంవత్సరాల వయసులో [[ఫిబ్రవరి 4]], [[1509]]న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న [[అచ్యుత రాయలు]] నూ, [[వీర నరసింహ రాయలు]] నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు తల్లి నాగలాంబ [[గండికోట]]ను పాలించిన [[పెమ్మసాని నాయకులు]] ఆడపడచు<ref>రాయలవారి వంశము: http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2 {{Webarchive|url=https://web.archive.org/web/20081205165641/http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2 |date=2008-12-05 }}</ref>. 240 కోట్ల వార్షికాదాయము ఉంది. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశం]] మొత్తం ఆక్రమించాడు.
 
==సాహిత్య పోషణ==
పంక్తి 15:
 
==కుటుంబము==
కృష్ణదేవ రాయలుకు [[తిరుమల దేవి]], [[చిన్నాదేవి]] ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, [[ఆముక్తమాల్యద]] ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు, కమల).<ref name=voices1>[http://books.google.com/books?id=PxvDNBc4qwUC&pg=PA118&lpg=PA118&dq=krishnadevaraya#v=onepage&q=krishnadevaraya&f=false Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William Joseph Jackson]</ref> కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన [[శ్రీరంగపట్నం]] రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=WS9uAAAAMAAJ&q=nagalamba Krishnadeva Raya: the great poet-emperor of Vijayanagara - G. Surya Prakash Rao]</ref> పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. [[ప్రతాపరుద్ర గజపతి]]ని ఓడించి, ఆయన కూతురైన [[తుక్కా దేవి]]ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.<ref>[http://books.google.com/books?id=QaIRAQAAMAAJ&q=krishnadevaraya+wives&dq=krishnadevaraya+wives Encyclopaedia of Indian Literature: K to Navalram - Amaresh Datta, Sahitya Akademi]</ref> [[చాగంటి శేషయ్య]], కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.<ref name=voices1/><ref>[http://books.google.com/books?id=1N5Hgos5mScC&pg=PA48&lpg=PA48&dq=krishnadevaraya+wives#v=onepage&q=krishnadevaraya%20wives&f=false Courts of Pre-Colonial South India By Jennifer Howes]</ref> కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం<ref>[http://books.google.com/books?id=5OQdAAAAMAAJ&q=tirumaladevi&dq=tirumaladevi Readings in South Indian history - T. V. Mahalingam]</ref> ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు [[1524]]లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు [[తిమ్మరుసు]]ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు [[చంద్రగిరి]] దుర్గమునందున్న సోదరుడు, [[అచ్యుత రాయలు]]ను వారసునిగా చేసాడు.
 
==మతము, కులము==
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన [[తుళువ నరస నాయకుడు]] బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి <ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258</ref><ref>History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee</ref>. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22-23-24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన [[తిమ్మన]] రచించిన [[పారిజాతాపహరణం]]లో మరియు, శిలాశాసనాలలో లిఖించబడినది <ref>[[సర్దేశాయి తిరుమలరావు]]-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref><ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - [[తిరుమలాంబ]]</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - [[మద్రాసు విశ్వవిద్యాలయము]], 1919</ref>.
 
==సమకాలీన సంస్కృతిలో==
శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని [[మల్లీశ్వరి]], [[మహామంత్రి తిమ్మరుసు]], [[తెనాలి రామకృష్ణ]] మరియు, [[ఆదిత్య 369]]
 
== ఇవి కూడా చూడండి ==