చైతన్య మహాప్రభు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి clean up, replaced: మరియు → , (11), typos fixed: , → , (11) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 26:
గౌరాంగుడు చిన్నతనంలోనే సకల శాస్త్రాలూ, పురాణేతిహాసాలూ చదివి మహా పండితుడయ్యాడు. తర్కం, వ్యాకరణం అతని అభిమాన విషయాలు. 16వ ఏటనే నవద్వీపంలో అతడు పాఠశాల స్థాపించి, వందలాది విద్యార్థులకు తర్క, వ్యాకరణాలు బోధించాడు. సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం కూడా రచించాడు. గౌరాంగుని 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి తన 23వ ఏట గౌరాంగుడు ఒకసారి [[గయ]] వెళ్ళాడు. అక్కడ ఒక విష్ణ్వాలయంలో పూజలు చేస్తుండగా అతని హృదయం భగవంతుని పట్ల అపార భక్తి భావంతో తన్మయుడయిపోయాడు. ఆ స్థితిలో అతడిని చూసిన ఈశ్వరపురి అనే సాధువు అతడు మహాభక్తుడు కాగలడని తలచి కృష్ణమంత్రోపదేశం చేసాడు.
ఆ సమయమున [[నవద్వీప]] ప్రాంతము విద్యాసంస్క్రతులకు కేంద్రమై ఉన్నందున ఆయన విద్యార్థిగా నవద్వీపమునకు చేరిరి. నవద్వీపములోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబరి చక్రవర్తి యొక్క తనయయైన శచీదేవిని వివాహము చేసికొనిన తరువాత జగన్నాథముశ్రులు గంగాతటమునందు తమ నివాస మేర్పరుచుకొనిరి. జగన్నాథ మిశ్రుడు తన భార్యయైన శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరు పసివయస్సులలోనే మరణించిరి. చివరికి మిగిలిన శ్రీ విశ్వరూపుడు
== సన్యాస స్వీకారం ==
పంక్తి 39:
చైతన్య సంప్రదాయానికి చెందిన వేదాంతాన్ని అచింత్య భేదాభేదవాదం అని అంటారు. మతపరంగా దానికి గౌడీయ వైష్ణవం అని కూడా పేరు.
చైతన్యుడి జ్ఞానమీమాంస
# ధార్మిక గ్రంథాలు అయినటువంటి [[భగవద్గీత]]
# శ్రీకృష్ణుడు "మహా"
# శ్రీకృష్ణుడు దివ్యశక్తి (transcendental), జీవశక్తి (living entities),
# కృష్ణుడు రస సముద్రుడు.
# జీవులులన్నిటికీ మూలవస్తువు కృష్ణుడే.
# కొన్ని జీవులు భౌతికశక్తుల ప్రభావాలకు లోనవుతాయి.
# ఇతర జీవుల దివ్యశక్తులు, భౌతిక విధానాలకూ
# జీవులు
# [[భక్తి]] లేదా కృష్ణుడి పట్ల పరిపూర్ణ భక్తి మాత్రమే ముక్తికి మార్గము.
# శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ అత్యున్నత లక్ష్యం.
==దివ్య లీలలు==
శ్రీ చైతన్య మహా ప్రభువు తమ దివ్యలీలలను నలుబదిఎనిమిది సంవత్సరముల కాలము ప్రదర్సించిన పిమ్మట '''1455''' శతాబ్దమున పూరి జగన్నాథ క్షేత్రములో అంతర్థానము చెందిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు తొలి ఇరువదినాలుగు సంవత్సరములు నవద్వీపమున బ్రహ్మచర్యాశ్రమమును
వ్రజభూమిలో (బృందావనము) వ్రజరాజ (నంద మహారాజు) తనయునిగా అవిర్భవించిన శ్రీ కృష్ణ భగవానుడే దేవ దేవుడనియు, తత్కారణమున సర్వులచే పూజనీయుడనియు తెలుపుటయే శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క ముఖ్య ఉపదేశసారము.
శ్రీ కృష్ణ భగవానుని అవగతమొనర్చుకొనుటకు అమలమైన శ్రీ మద్భాగవతమే సరియైనదని ఆయన పలికిరి. అంతియేగాని భగవంతుని ప్రేమను పొందుటయే సర్వ మానవుల జీవిత పరమ లక్ష్యమని ఆయన ఉపదేశించిరి.శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క భక్తులు ముఖ్యముగా శ్రీ బృందావన దాస ఠాకూరు, శ్రీలోచనదాస ఠాకూరు, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, శ్రీ కవికర్ణపూరుడు, శ్రీ ప్రభోధానంద సరస్వతి, శ్రీ రూప గోస్వామి, శ్రీసనాతనగోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి,
== ఇవీ చూడండి ==
* [[:en:Achintya Bheda Abheda|అచింత్య భేద అభేద]]
పంక్తి 86:
== ఇవికూడా చూడండి ==
* [[నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్]]
[[వర్గం:1486 జననాలు]]
|