కోరాపుట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (16), typos fixed: , → , (16)
పంక్తి 80:
| footnotes =
}}
'''కొరాపుట్''' (Koraput) [[ఒడిషా]] రాష్ట్రంలోని పట్టణం మరియు, [[కొరాపుట్ జిల్లా]] కేంద్రం. [[జైపూర్ సంస్థానం]] మరియు, [[హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్]] ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[విజయనగరం జిల్లా]]కి వాయువ్య (North West) సరిహద్దుగా ఉంది.
 
==చరిత్ర==
కొరాపుట్ జిల్లా ప్రాంతాన్ని [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], నలులు, గంగా రాజులు మరియు, ఇతర సూర్యవంశ రాజులు పరిపాలించారు. ఇది ఒకప్పుడు [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉండేది. 1936 ఏప్రిల్ 1 తేదీన ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఇదొక జిల్లాగా మారింది.
 
1992 అక్టోబరులో ఈ జిల్లాను విభజించి; [[మల్కనగిరి]], [[రాయగడ]] మరియు, [[నవరంగపూర్]] లను ఏర్పరచారు.
 
ఈ జిల్లా ప్రస్తుతం [[:en:Red Corridor|రెడ్‌కారిడార్]]గా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధుల్ని పొందుతున్నది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==జనాభా గణాంకాలు==
* 2001 లెక్కల ప్రకారం<ref>{{GR|India}}</ref>, కొరాపుట్ పట్టణం [[జనాభా]] 39,523. వీరిలో పురుషులు 52% మరియు, స్త్రీలు48%. ఇక్కడి సగటు అక్షరాస్యత 68%, జాతీయ సగటు కన్నా ఎక్కువ. కొరాపుట్ జనాభాలో 12% మంది చిన్న పిల్లలు.
* [[2011 జనాభా లెక్కలు]] ప్రకారం కొరాపుట్ జిల్లా [[జనాభా]] of 1,376,934,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> ఇది భారతదేశంలో 356వ ర్యాంకులో ఉన్నది (మొత్తం జిల్లాలు-640]]).<ref name=districtcensus/> ఇక్కడి జనసాంధ్రత 156/చ.కి.మీ.<ref name=districtcensus/> దీని జనాభా వృద్ధి రేటు 2001-2011 కంటే 16.63% ఎక్కువ.<ref name=districtcensus/> కొరాపుట్ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1031 [[స్త్రీలు]] ఉన్నారు,<ref name=districtcensus/> మరియు, ఇక్కడి అక్షరాస్యత రేటు 49.87 %.<ref name=districtcensus/>
==భౌగోళికం==
 
పంక్తి 104:
 
== విభాగాలు ==
* కోరాపుట్ జిల్లా 2 ఉపవిభజన మరియు, 14 బ్లాక్స్ విభజించబడింది. 2 ఉప విభాగాలు కోరాపుట్, జయపూర్ ఉంటాయి
* కోరాపుట్ ఉపవిభజన మండలాలు : 1. కోరాపుట్ 2. సెమిలిగుద 3.నందపుర్ 4. పొత్తంగి 5. దస్మంథ్పుర్ 6. లంతపుత్ 7. లక్ష్మిపూర్ 8. నారాయణపత్న 9. బందుగఒన్
* జయపూర్ ఉపవిభజనలో మండలాలు: 1. జయపూర్ 2. భొఇపరిగుద 3. కొత్పద్ 4. కుంద్రా 5. బొరిగుమ
పంక్తి 128:
==ప్రజలు==
[[File:Lifestyle of tribal folks is visible.jpg|thumb|[[ఒడిషా]]లోని [[కోరాపుట్]] జిల్లాలోని [[షెడ్యూల్డు తెగ|షెడ్యూల్డు తెగల ప్రజలు]]]]
కోరౌట్ జిల్లాలో ఆదివాసీ ప్రజలు అధికంగా ఉన్నారు. ఒక్కో భాషకు ఒక్కొక భాష మరియు, ఒక్కొక ప్రత్యేక సంరదాయం ఉంది. గిరిజనులకు వారి వారి ప్రత్యేక మతాచారాలు ఉన్నాయి. వీరు దేశ గణాంకాలలో తమను హిందువులుగా నమోదు చేసుకుంటున్నారు. అందువలన వీరు క్రమంగా హిందూ ప్రవాహంలో కలిసి పోతున్నారు. గిరిజనుల మీద మతపరంగా హిందువులు మరియు, క్రైస్తవులు
ఒకే కాలంలో దాడి సాగించారు. [https://web.archive.org/web/20150406075201/http://pragoti.in/node/2264] [http://www.hinduismtoday.com/blogs-news/hindu-press-international/vhp-reconverts-christian-tribals-in-orissa-/1929.html] [https://web.archive.org/web/20081115051649/http://www.sikhspectrum.com/052004/rss_orissa_15.htm]
 
==వ్యవసాయం==
కోరాపుట్ జిల్లాలోని జైపోర్ భూభాగం వరి పంటకు ఆరంభ భూభాగంగా భావిస్తున్నారు. కోరౌట్ ఆఫివాసీ ప్రజలు పలు జాతుల వరి పంటను ఉత్పత్తు చేసి పండిస్తున్నారు. వీరు ఆరిన భూభాగం మరియు, చిత్తడి నేలలలో పండించగల వరిపంటను పండిస్తున్నారు. [[2012]]లో " ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ " కోరాపుట్ ప్రజల సేవలను గుర్తించి ఫుడ్ సెక్యూరిటీని మంజూరు చేసింది. [http://www.fao.org/fileadmin/templates/giahs/PDF/Koraput_Traditional_Agricultural_System_to_be_designated_as_GIAHS_site.pdf Global Agricultural Heritage Site]
 
==ఆర్ధికం==
పంక్తి 149:
* 6. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ & మేనేజ్మెంట్, జయపూర్
* 7. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (హెచ్.ఐ.ఐ.టి ), జయపూర్ యొక్క హెచ్.ఐ- టెక్ ఇంస్టిట్యూట్
* 8. ఇంజనీరింగ్ మరియు, టెక్నాలజీ, జయపూర్ యొక్క జయపూర్ పాఠశాల
* 9. టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సమంత చంద్ర శేఖర్ ఇన్స్టిట్యూట్ (2001 లో స్థాపించబడింది)
* 10.భైరబ మహావిద్యాలయ కాలేజ్, బొరిగుమ్మ. ఒడిషా, కోరాపుట్
పంక్తి 204:
 
==నక్సలిజం==
దక్షిణ [[ఒడిషా]] రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలలో [[2000]] నుండి నక్సలిజం ఆలోచించవలసి విషయం. ఆరంభంలో పరిసర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మల్కనగిరిలో నక్సలిజం ఆరంభం అయింది. తరువాత నక్సలిజం కోరాపుట్ జిల్లా మరియు, [[రాయగడ]], [[నబరంగ్‌పుర్]] జిల్లాలకు వ్యాపించింది. కొండలు మరియు, దట్టమైన భూభాగం, అభివృద్ధి పనులు తక్కువగా ఉండడం, గిరిజనులు మరియు, పేదల దుస్థితి మరియు, నిర్వహణా లోపం నక్సలిజం బలపడడానికి కారణంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలో నక్సలైటుల దాడి తరువాత ఈ ప్రాంతంలో నక్సలైటు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. .<ref>{{cite web | title = Maoists in Orissa Growing Tentacles and a Dormant State | url = http://www.satp.org/satporgtp/publication/faultlines/volume17/nihar.htm}}</ref> పీ పుల్స్ వార్ గ్రూపుకు చెందిన నక్సలైట్లు ఈ ప్రాంతంలోని జిల్లాలల మీద పలు దాడులు (రైతులు, పోలీస్, పెట్టుబడిదారులు, రాజకీయనాయకులు మరియు, గోడౌన్లు ) జరిపారు.<ref>{{cite web | title = Naxalite Consolidation In Orissa | url = http://www.outlookindia.com/article.aspx?220969}}</ref>
 
==రాజాకీయాలు==
"https://te.wikipedia.org/wiki/కోరాపుట్_జిల్లా" నుండి వెలికితీశారు