గుంటూరు-మాచర్ల రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: నందు → లో , లో → లో , → (5), , → ,
పంక్తి 41:
==మార్గము==
{{గుంటూరు-మాచర్ల రైలు మార్గము}}
'''గుంటూరు-మాచెర్ల రైలు మార్గము''', రేపల్లె-బీబీనగర్ శాఖ రైలు మార్గము నందుమార్గములో ఉంది. [[గుంటూరు రైల్వే డివిజను]], [[దక్షిణ మధ్య రైల్వే|సౌత్ సెంట్రల్ రైల్వే]]కు చెందినది.
 
==చరిత్ర==
గుంటూరు-మాచెర్ల రైలు మార్గము 1930 సం.లో ప్రారంభమైంది.<ref>{{cite web|url= http://scrailways.blogspot.in/2012/01/time-line-and-milestones-of-events-scr.html?m=1 |title= Mile stones in SCR}}</ref> ఇది ఒకప్పుడు మీటరు గేజ్ రైలు మార్గముగా ఉండేది. తరువాత అది బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది. ఈ లైన్ [[నాగార్జున సాగర్|నాగార్జున సాగర్ ఆనకట్ట]] నిర్మాణం సమయంలో ఉపయోగించబడింది.
 
==మార్గము==
ఈ మార్గం గుంటూరు నుండి మొదలవుతుంది. ఇది నల్లపాడు, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి మరియు, నడికుడి ద్వారా సాగిపోతుంది. ఇది అంతా [[నడికుడి-బీబీనగర్ రైలు మార్గము]] లోకి కలుస్తుంది.
 
==మూలాలు==
పంక్తి 53:
 
==బయటి లింకులు==
 
 
{{దక్షిణ మధ్య రైల్వే}}