కబీరుదాసు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
కబీరుదాసు మతాల పేరిట సామరస్యం చెడగొట్టుకోవటం అవివేకం అని, "రామ్ రహీమ్ ఏక్ హై" అని చెప్పేవాడు. భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదనీ, అతడు నీలోనే ఉన్నాడు అని అంటాడు. "తేరాసామి తుఝుమేజ్యోంపుహ వన్ మే బాస్ కస్తూరి కామిరగ్ జ్యోం ఫిరఫిరఢూండై ఘాస్" - నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక [[కస్తూరి]] మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్ని గడిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు అని కబీరు ఉపదేశిస్తాడు.
కబీర్ క్రీ.శ.[[1518]]లో మరణించాడు. అతని భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ మహమ్మదీయుడని, కాదు, హిందువని వారు పోట్లాడుకున్నారు. భౌతికకాయం మాయమై, దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలసెను. ఈ నిదర్శనం వల్ల వారికి భక్తకబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమయింది.
==మూలాలు==
|