అహ్మదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: ని → ని (2), → (2), , → , (6), , → , |
||
పంక్తి 95:
| footnotes =
}}
[[గుజరాత్]] రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన '''అహ్మదాబాద్''' నగరాన్ని [[సుల్తాన్ అహ్మద్ షా]], [[సబర్మతి నది]] ఒడ్డున నిర్మించారు. 1411 ఫిబ్రవరి 26 తేదీన [[సూఫీ]] సన్యాసుల సమక్షంలో ఈ నాడు [[ఎలిస్ బ్రిడ్జ్]] అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని [[మానెక్ బుర్జ్]] అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం [[రత్నమణి భీమ్రావ్ జోట్]] 1928లో వ్రాసిన "గుజరాత్ను పట్నగర్ అమ్దావాద్"
[[బొమ్మ:Sayyadsiddiki.jpg|thumb|200px|right]]
=== చరిత్ర ===
==భౌగోళికం==
అహమ్మదాబాదు జిల్లా ఉత్తర సరిహద్దులో [[మెహసనా]] జిల్లా
===వాతావరణం===
పంక్తి 331:
#1869-70 లో సబర్మతీ నది అద్దరి ఇద్దరిని కలుపుతూ ఇనుముని ఉపయోగించి అందమైన డిజైన్ తో, '''ఎలీస్ బ్రిడ్జ్''' ని రూ.5, 29, 210 ఖర్చుతో నిర్మించారు. దీనికి నార్త్ జోన్ కమీషనర్ గా ఉండిన సర్ బారో రోబర్ట్ ఎలిస్ పేరు పెట్టారు. (దీన్ని కూలగొట్టకుండా అలాగే ఉంచి. వాహనాల రాకపోకలు నిషేధించి అటు వెళ్ళటానికి, ఇటు రావటానికి రెండు వేరే బ్రిడ్జ్ లను నిర్మించి కాపాడింది అహ్మదాబాద్ మునిసిపల్ కమిషన్.)
#1861 లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
#1863 లో అహ్మదాబాద్
#1885 లో మొట్టమొదటి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. మొదటి AMC అధ్యక్షుడు రాన్ చోడ్ లాల్ చోటాలాల్.
#1894 లో City Stock Broker's Association ఏర్పడింది.
|