హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: ె → ే , గ్రంధా → గ్రంథా (3), పని చేస్తున్నా → పనిచేస్తున్నా, → (5), , → , (8)
పంక్తి 15:
<ref>దస్త్రం:Example.jpg|ఉపశీర్షిక1దస్త్రం:Example.jpg|ఉపశీర్షిక2</ref><nowiki>Insert non-formatted text here</nowiki>
</gallery>
'''హైదరాబాదు విశ్వవిద్యాలయము''' (''University of Hyderabad'') [[1974]]లో <ref>[http://www.uohyd.ac.in/ హైదరాబాదు విశ్వవిద్యాలయ జాలస్థలి]</ref> భారతదేశ పార్లమెంటు యొక్క చట్టముచే కేంద్ర విశ్వవిద్యాలయముగా యేర్పరచబడింది. హైదరాబాదు [[కేంద్రీయ విశ్వవిద్యాలయం]]గా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయమును ఇటీవల హైదరాబాదు విశ్వవిద్యాలయముగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయము ఉన్నత విద్యకు మరియు, పరిశోధనకు భారతదేశములో అత్యున్నత విద్యాసంస్థగా ఎదిగినది.
 
విశ్వవిద్యాలయము యొక్క ప్రధాన క్యాంపస్ [[హైదరాబాదు]] నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - [[ముంబాయి|బాంబే]] రహదారిపై ఉంది. ౨౦౦౦ ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయము హైదరాబాదు నగరములోని అతి సుందరమైన క్యాంపస్ లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ [[సరోజినీ నాయుడు]] యొక్క గృహమైన బంగారు గడప ([[గోల్డెన్ త్రెషోల్డ్]]) లో ఉంది.
 
హైదరాబాదు విశ్వవిద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. హై.కేం.యు ఉన్నతవిద్య మరియు, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇది 1974 సంవత్సరంలో ఆచార్య గురుభక్త సింఘ్ మొదటి ఉపకులపతి (Vice Chancellor)గా ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో భారతదేశంలోనే ఏడవ రాంకుతో Indian Institute of Science and Technology కన్న ముందంజలో నిలబడింది. (ఇండియటుడే ఆధారంగా.)
==ఉత్తమ కేంద్రీయ వర్సిటీగా రాష్ట్రపతి అవార్డు==
పంక్తి 26:
==ఉపకులపతులు==
;ప్రస్తుతం
*అప్పారావు పొదిలెపొదిలే [https://web.archive.org/web/20170910044719/http://www.uohyd.ac.in/images/pdf/p_apparao_jan2016.pdf]
 
==విభాగాలు==
పంక్తి 34:
హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఏర్పడిన (1974) తర్వాత మొదట సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ లో భాగంగా తెలుగు, 1978లో పిహ్.డి. ప్రవేశాలతో ప్రారంభమై, క్రమంగా 1979లో ఎం.ఎ., 1980లో ఎం.ఫిల్. కోర్సులతో, 1985 లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్య [[కొత్తపల్లి వీరభద్రరావు]] గారు మొదటి ఆచార్యులు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2011-2012 నాటికి 13 మంది అధ్యాపకులలో శాఖ విస్తరించింది.
[[దస్త్రం:తెలుగుశాఖ భవనం.jpeg|thumb|right|హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ]]
[[హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] మానవీయ శాస్త్రాల విభాగంలో తెలుగు శాఖ<ref>http://uohydtelugu.blogspot.in/</ref> చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు [[తెలుగు భాష]] పై [[పరిశోధన]] [[ఎం.ఫిల్]] మరియు, [[పీ.హెచ్.డి]] లను అందించేది. <ref>{{Cite web|title=హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంతగ్రంథాలు|url=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/25711|access-date=2018-12-18}}</ref>
 
===ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం[https://web.archive.org/web/20140310175941/http://cclt.uohyd.ac.in/]===
పంక్తి 41:
===రంగస్థల కళల శాఖ===
{{వికీకరణ}}
రంగస్థల కళల శాఖ - యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ మరియు, సర్ రతన్ టాటా సంయుక్త ఆధ్వర్యంలో "[[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]]" ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞాన్నాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది. అలాగే నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనిభావాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోవాలని భావిస్తోంది. సమకాలీన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అర్థంచేసుకొని, కొంతమేరకైన ఆయా సమస్యలకు పరిష్కారమార్గాలు అన్వేషించి, తెలుగు నాటకరంగ అభివృద్ధిలో కీలకమైన పాత్రని పోషించాలని శాఖ సంకల్పించింది.
 
పంక్తి 54:
 
== ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం==
[[దస్త్రం:IGML.jpg|thumb|ఇందిరాగాంధీ స్మారక (మెమొరియల్) గ్రంధాలయం గ్రంథాలయం]]
ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయమునకు విద్య, బోధన మరియు, పరిశోధన విషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంథాలయం మొదల గోల్డెన్ త్రెషొల్డ్ మరియు, కాంపస్ శాఖలలో కొనసాగినను విశ్వవిద్యాలయమునకు కేంద్రీయ గ్రంథాలయంగా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారు 1988 అక్టోబరు 21 నుంచి ప్రారంభించారు. అదే సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంస్మరణార్ధం ఈ గ్రంథాలయానికి ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునిక పద్ధతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంథాలయం ముఖ్యోద్దేశ్యము.<ref>http://igmlnet.uohyd.ac.in:8000</ref>
 
అందుకు తగినట్లుగా ఈ గ్రంథాలయం ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంథాలయ ఆన్ లైన్ గ్రంథసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంథాలయం కొనుగోలు చేసిన మరియు, విశ్వవిద్యాలయ ఆర్థిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంథాలయంలో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధ విద్యార్థుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు.
 
గ్రంథాలయంలో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్ఞానిక పత్రికల పూర్వ ప్రతులు, 50 పైగా ఎలక్ట్రానిక్ వైజ్ఞానిక పత్రికలు/పుస్తకములు, గణాంకాలు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్ఞానిక పత్రికలు, దిన, వార, మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంథములు, ఉపన్యాస గ్రంథాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు మరియు, ప్రభుత్వ/ప్రభుత్వేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉంది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయముతో జరిగింది. 1998 వ సంవత్సరం నుంచి గ్రంధాలయంగ్రంథాలయం ప్రత్యేకంగా లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ లో ప్రతిసంవత్సరం  పోస్ట్ గ్రాడుయట్ డిప్లమా అధ్యయనాన్ని (PGDLAN) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్టుయల్ లెర్నింగ్ (CDVL) వారి సహకారముతో నిర్వహిస్తొంది.     
 
ప్రస్తుతం అఖ్రం ((ACRHEM) సెంటర్ ఇంకా  సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ స్టడీస్ (CIS) లకు అదనంగా శాఖా గ్రంధాలయాలుగ్రంథాలయాలు పని చేస్తున్నాయిపనిచేస్తున్నాయి.
 
==బయటి లంకెలు==