ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

"మరియు" ల తీసివేత
చి మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 10:
|mandal_map=Srikakulam mandals outline37.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఇచ్ఛాపురం|villages=24|area_total=|population_total=88965|population_male=42958|population_female=46007|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.95|literacy_male=71.31|literacy_female=42.70}}
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక మండలం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-15 |archive-url=https://web.archive.org/web/20140714203038/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> జిల్లాలోని మండలకేంద్రాల్లో ఒకటి. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్ర ప్రదేశ్]]లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురము. అంచేత, ఇచ్ఛాపురమును ఆంధ్ర ప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
==పురుషోత్తమపురముపురుషోత్తమపురం- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రముకేంద్రం==
ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురము నగరపాలకసంస్ధలో వున్న పురుషోత్త్రమపురము నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు (A.O.B=Andhra odissa Border) మొదలగును.పురుషోత్తమపురము ఇచ్చాపురముకు 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం నగరపాలక సంస్ధలో విలీనంచేసారు. పురుషోత్తమపురము వద్దనున్న రహదారి రవాణా సంస్ధ యొక్క తనికీ కార్యాలయం ఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళే, ఒడిస్సానుండి వచ్చే సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతిపత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇచ్చెదరు.ఈ ఆంధ్ర ప్రదేశ్ తనికీ కేంద్రంనకు కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అనుగ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం ఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహనాలు నిలచివుంటాయి.
==ప్రయాణికుల రవాణా సౌకర్యముసౌకర్యం==
[[File:Bus station-ichapuram.JPG|thumb|right|200px220x220px|బస్ స్టేషను|alt=]]
[[File:Rail station-ichapuram.JPG|thumb|right|200px220x220px|రైల్వే స్టేషను|alt=]]
ఇచ్చాపురములో ఆర్.టి.సి.వారి బస్ స్టేషను ఉంది.ఇక్కడినుండి [[రామచంద్రపురము]], [[కాకినాడ]], విశాఖ పట్టణము, [[రాజమండ్రి]]లకు ఎక్సుప్రెస్సు బస్సు సౌకర్యము ఉంది.అలాగే ఒడిస్సాలోని బరంపురం వరకు బస్సులున్నాయి.ఇచ్చాపురము చుట్టుప్రక్కలగ్రామాలకు ప్యాసింజరు/అర్డినరి బస్సులున్నాయి.ఇవికాక బరంపురంనుండి ఇచ్చాపురంమీదుగా ఒడిస్సాలోని ఇతరగ్రామాలకు కూడా ప్రవేటు బస్సులున్నాయి.
ఇచ్చాపురములో రైల్వే ష్టేషను ఉంది.ఫలకనామా, విశాఖ, పూరి-తిరుపతి, మద్రాసు-హౌరా, కోణార్కు ఎక్సుప్రెసు, ఈస్టుకోస్టు ఎక్సుప్రెస్సు, ఇంటర్‍సిటి వంటి ఎక్సుప్రెస్సు రైల్లు, ప్యాసింజరు రైల్లు ఆగును.
==వైద్యసౌకర్యం==
==వైద్యసౌకర్యము==
[[File:Hospital-ichapuram 015.JPG|thumb|right|200px220x220px|ప్రభుత్వ వైద్యశాల|alt=]]
*పడకలున్న ప్రభుత్వవైద్యశాలవున్నది.
*రెండు ప్రవేట్ వైద్యశాలలున్నాయి. (ఒకటి త్రినాథ్ రెడ్ది ఆసుపత్రి)
పంక్తి 31:
*ఒరియా పాఠశాల
*బోర్డుస్కూలు.
==ప్రచార కేంద్రముకేంద్రం==
*దూరవాణి రిలే కేంద్రము ఉంది.
*టెలిఫోన్ ఆఫిసు ఉంది.
==ప్రార్ధానా మందిరాలు==
[[File:Jagannatha temple-ichapuram 016.JPG|thumb|right|200px220x220px|జగన్నాధ గుడి|alt=]]
*నర్మదేశ్వరస్వామి ఆలయము
*జగన్నాధస్వామి ఆలయము
పంక్తి 42:
*శివాలయం,, దుర్గాదేవి గుడుల సముదాయము.
 
==పాదయాత్ర జ్ఞాపిక స్తూపముస్తూపం==
[[File:Rajashekar reddy padayatra monument-ichapuram 007.JPG|thumb|right|200px220x220px|డా.స్వర్గీయ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ముగించినచోట నిర్మించిన జ్ఞాపిక|alt=]]
స్వర్గీయ డా.Y.S. రాజశేఖరరెడ్డిగారు కాంగ్రెసు ప్రతిపక్షసభ్యుడుగా వున్నప్పుడు, 2003 లో రంగారెడ్డిజిల్లాలో చెవెళ్ళ నుండి, ఏప్రిల్ 9 వతేదిన పాదయాత్ర ప్రారంభించి, 68 రోజులు, 1470 కి.మీ నడచి ఇచ్చాపురంలో తన పాదయాత్రముగించిన చోట, ప్రజాప్రస్ధాన విజయవాటికలో ఒక జ్ఞాపిక స్తూపాన్ని నిర్మించారు.
==బ్యాంకులు==
పంక్తి 56:
*హెడ్ పొస్టాఫిసు ఉంది.
*సర్కిల్ స్థాయి పోలిసు స్టేషను ఉంది.
==ప్రజలజీవన విధానమువిధానం==
నగరముకుపట్టణానికి సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే, ఒరియాభాష, వారిసంస్కృతి ఇక్కడిప్రజలలో తెలుగుఆచారాలతోపాటు కలగలిసిపోయాయి.ఇచ్చటి ప్రజలు అందరు, ఇంచుమించు [[తెలుగు]], [[ఒరియా]] రెండుభాషలు మాట్లాడుతారు.భోజనం, వస్త్రధారణ, ఇతరఆచారావ్యవహారాలలో ఒడియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.జగన్నాధుని పండుగ చాలా వైభవంగా చేస్తారు.ఒరియా వారిని స్ధానికులు 'వడ్ది ''లని పిలుస్తారు.
==మండలంలోని పట్టణాలు==
* ఇచ్చాపురం
పంక్తి 63:
పట్నం జనాభా : 32662.
వార్డులు : 23
== ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గమునియోజకవర్గం ==
*పూర్తి వ్యాసం [[ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గము . ఇక్కడ 1, 30, 708 ఓటర్లు ఉన్నారు. (2001 సెన్సెస్స్ )
== శుద్దికొండ త్రినాధస్వామి ఆలయం ==
[[బొమ్మ:Suddikonda--Ichapuram- srikakulam-dt..jpg|200px232x232px|right|alt=]]
ఇచ్చాపురమ్ బెల్లువడ ప్రాంతములోని శుద్ధికొండ త్రినాధస్వామి యాత్ర ప్రతి సంవత్సరము కనుమ నాడు జరుగుతుంది. అదే రోజు హనుమత్ దర్శనోత్సవము కూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద జగన్నాధ స్వామి ఆలయము కూడా ఉంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా ఈయాత్రకు తరలి వస్తారు.
==పీర్లకొండ==
[[హిందూ]]-[[ముస్లిం]]ల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా-[[ఒడిషా]] ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో [[గంధకం]], పొటాష్‌ తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు.నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు [[ఒడిషా]]లోని భువనేశ్వర్‌, ఇటు ఆంధ్రాలోని [[విశాఖపట్నం]] వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)
== స్వేచ్చావతి అమ్మవారు ==
[[దస్త్రం:Swechhavathi-Ammavaru-Ichapuram.jpg|alt=|కుడి|298x298px]]
[[బొమ్మ:Swechhavathi-Ammavaru-Ichapuram.jpg|స్వేచ్ఛావతి అమ్మవారు ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా|150px]]
[[File:Svechavati temple-ichapuram 020.JPG|right|thumb|200px| స్వేచ్ఛావతి అమ్మవారి గుడి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా]]
ఇక్కడ ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేస్తారు
==పీర్లకొండ==
[[బొమ్మFile:Swechhavathi-AmmavaruSvechavati temple-Ichapuramichapuram 020.jpgJPG|right|thumb|200px| స్వేచ్ఛావతి అమ్మవారుఅమ్మవారి గుడి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా|150px]]
[[హిందూ]]-[[ముస్లిం]]ల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా-[[ఒడిషా]] ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో [[గంధకం]], పొటాష్‌ తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు.నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు [[ఒడిషా]]లోని భువనేశ్వర్‌, ఇటు ఆంధ్రాలోని [[విశాఖపట్నం]] వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
 
*https://web.archive.org/web/20081207201816/http://www.eci.gov.in/
*http://srikakulammedical.info/nextpage.htm{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు