జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:గుంటూరు జిల్లా కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: 27 జూన్ 1987 → 1987 జూన్ 27 (15), చేసినారు → చేసారు, గధ → గద, పని చేసారు → పనిచేసారు, ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[జంధ్యాల పాపయ్య శాస్త్రి]]''' ([[ఆగస్టు 4]], [[1912]] - [[జూన్ 21]], [[1992]]) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన [[తెలుగు]] కవులలో ఒకరు. వీరి [[కవిత్వము]] సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని [[తెలుగు]] నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "[[కరుణశ్రీ]]" అని ప్రసిద్దులైనారు.
 
కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు "పుష్పవిలాపము" మరియు, "కుంతి కుమారి" అని అనవచ్చును. ఈయన కవితాత్రయము అయిన 'ఉదయశ్రీ', 'విజయశ్రీ', మరియు, 'కరుణశ్రీ' అత్యధిక ముద్రణలు కలిగి, ఎనలేని ఖ్యాతి గాంచినవి. పై మూడింటిని తన సున్నిత హృదయము, తర్కమునకుప్రతీక అయిన తన మెదడు, మరియు, తన విలువైన జీవితమని అభివర్ణిస్తారు. ఈ మూడు రచనలు, కరుణశ్రీ గారి ప్రకారము సత్యం, శివం, మరియు, సుందరం యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు.
 
ఈయన కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరళాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలని, పరిష్కార మార్గాలని కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజములో శాంతికై, నైతిక విలువ అను సంపద్వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. ఆందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి.
పంక్తి 42:
}}
==బాల్యము, విద్య, ఉద్యోగము==
కరుణశ్రీ [[గుంటూరు జిల్లా]], [[పెదనందిపాడు]] మండలములోని [[కొమ్మూరు]] గ్రామములో [[1912]], [[ఆగస్టు 4]]న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]], మాగధ్యమికమాగద్యమిక విద్య చదివిన పాపయ్యకు [[సంస్కృతము|సంస్కృత]] భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, [[హిందీ]] భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై [[అమరావతి]] రామకృష్ణ విద్యాపీఠములోనూ, [[గుంటూరు]] స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లోనూ అధ్యాపకునిగా పనిచేశారు.
వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. [[ఉదయశ్రీ]], విజయశ్రీ, [[కరుణశ్రీ]], ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, [[పుష్పవిలాపం]] (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి [[కవిత్వము]] సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదుమధురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. [[జూన్‌ 22]], [[1992]]లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు.
పంక్తి 76:
తెలుగు అకాడెమి పురస్కారము - 29 ఏప్రిలు, 1985 (మద్రాసు)
 
రసమయి పురస్కారము - 271987 జూన్ 198727 (హైదరాబాదు)
 
ఆభినందన పురస్కారము - 211987 సెప్టెంబరు 198721 (హైదరాబాదు)
 
శుభాంగి పురస్కారము - 271989 జనవరి 198927 (హైదరాబాదు)
 
ఆభిరుచి పురస్కారము - 9 ఏప్రిలు 1989 (ఒంగోలు)
పంక్తి 86:
నలం కృష్ణరాయ పురస్కారము - 17 ఏప్రిలు 1989 (బాపట్ల)
 
సింధూజ పురస్కారము - 81989 నవంబరు 19898 (సికిందరాబాదు)
 
డా|| పైడి లక్ష్మయ్య పురస్కారము - 241989 జూన్ 198924 (హైదరాబాదు)
 
మహామంత్రి మాదన్న పురస్కారము - 161990 మార్చి 199016 (హైదరాబాదు)
 
యార్లగడ్డ రంగనాయకులు పురస్కారము - 261990 అక్టోబరు 199026 (మద్రాసు)
 
డా|| బూర్గుల రమకృష్ణారావు పురస్కారము - 131991 మార్చి 199113 (హైదరాబాదు)
 
== ఇతర విషయాలు ==
- "సుభాషిణి" అను మాసపత్రికకు 1951-1953 కాలములో సంపాదకునిగా పని చేసారుపనిచేసారు.
 
- జాతీయ రచయితల గోష్ఠి (క్రొత్త ఢిల్లె, 241961 జనవరి 196124) లో పాల్గొన్నారు
 
- పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారి "దైవ సన్మానము", 251972 సెప్టెంబరు 1972న25న పుట్టపర్తిలో.
 
- ప్రత్యేక సభ్యత్వము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, 291977 జనవరి 1977న29న హైదరాబాదులో.
 
- బంగారుపుష్ప సన్మానము మరియు, పుత్తడి కంకణధారణా సన్మానము, 271982 జూన్ 1982న27న విజయవాడలో.
 
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారము, 301983 జనవరి 1983న30న.
 
- "మెన్ ఆఫ్ లెట్టెర్స్" సభ్యత్వం, 11984 ఏప్రిల్ 1984న1న.
 
- గౌరవ రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింఘ్ చేతులమీదుగా సన్మానము, 251987 ఏప్రిల్ 1987న25న.
 
- "ఊదయశ్రీ" స్వర్ణోత్సవం, మరియు, "విజయశ్రీ", "కరుణశ్రీ"ల రజతోత్సవము, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నం. తా. రామారావుగారి చేతులమీదుగా, 27 జూన్, 1987న.
 
- "తెలుగు బాల" అను పుస్తకము 1,25,000కు పైగా ప్రతులు, 50,000కు పైగా ఉదయశ్రీ, 25,000కు పైగా విజయశ్రీ మరియు, కరుణశ్రీ ప్రతులు అమ్ముడయినాయి.
 
- "ఫుష్పవిలాపము", "కుంతికుమారి", మరియు, "ఆనంద లహరి" కావ్యములు ఆంగ్లములోనికి డా|| అమరేంద్ర గారు, హిందీ లోనికి డా|| సూర్యనారాయభాను గారు అనువదించారు.
 
- గానగంధర్వులు ఘంటసాల వేంకటేశ్వరరావు గారు "అద్వైత మూర్తి", "సంధ్యశ్రీ", "పుష్పవిలాపము", కుంతికుమారి", "అంజలి", "కరుణామయి", మరియు, "ప్రభాతి" కావ్యములను గానము చేసారు.
 
- "భువన విజయము" నాటకములో ముక్కు తిమ్మనగాను, "భారతావతరణము" నాటకములోలో నన్నయ్యగాను, "ఇందిరమందిరము" నాటకములో చేమకూర వేంకట కవి గాను, మరియు, "బ్రహ్మసభ" నాటకములో పోతన గాను పాత్రధారణ చేసినారుచేసారు.
 
==మూలాలు==