జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:గుంటూరు జిల్లా కవులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: 27 జూన్ 1987 → 1987 జూన్ 27 (15), చేసినారు → చేసారు, గధ → గద, పని చేసారు → పనిచేసారు, , ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
'''
కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు "పుష్పవిలాపము"
ఈయన కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరళాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలని, పరిష్కార మార్గాలని కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజములో శాంతికై, నైతిక విలువ అను సంపద్వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. ఆందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి.
పంక్తి 42:
}}
==బాల్యము, విద్య, ఉద్యోగము==
కరుణశ్రీ [[గుంటూరు జిల్లా]], [[పెదనందిపాడు]] మండలములోని [[కొమ్మూరు]] గ్రామములో [[1912]], [[ఆగస్టు 4]]న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]],
వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. [[ఉదయశ్రీ]], విజయశ్రీ, [[కరుణశ్రీ]], ఉమర్ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, [[పుష్పవిలాపం]] (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి [[కవిత్వము]] సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదుమధురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. [[జూన్ 22]], [[1992]]లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు.
పంక్తి 76:
తెలుగు అకాడెమి పురస్కారము - 29 ఏప్రిలు, 1985 (మద్రాసు)
రసమయి పురస్కారము -
ఆభినందన పురస్కారము -
శుభాంగి పురస్కారము -
ఆభిరుచి పురస్కారము - 9 ఏప్రిలు 1989 (ఒంగోలు)
పంక్తి 86:
నలం కృష్ణరాయ పురస్కారము - 17 ఏప్రిలు 1989 (బాపట్ల)
సింధూజ పురస్కారము -
డా|| పైడి లక్ష్మయ్య పురస్కారము -
మహామంత్రి మాదన్న పురస్కారము -
యార్లగడ్డ రంగనాయకులు పురస్కారము -
డా|| బూర్గుల రమకృష్ణారావు పురస్కారము -
== ఇతర విషయాలు ==
- "సుభాషిణి" అను మాసపత్రికకు 1951-1953 కాలములో సంపాదకునిగా
- జాతీయ రచయితల గోష్ఠి (క్రొత్త ఢిల్లె,
- పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారి "దైవ సన్మానము",
- ప్రత్యేక సభ్యత్వము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి,
- బంగారుపుష్ప సన్మానము
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారము,
- "మెన్ ఆఫ్ లెట్టెర్స్" సభ్యత్వం,
- గౌరవ రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింఘ్ చేతులమీదుగా సన్మానము,
- "ఊదయశ్రీ" స్వర్ణోత్సవం,
- "తెలుగు బాల" అను పుస్తకము 1,25,000కు పైగా ప్రతులు, 50,000కు పైగా ఉదయశ్రీ, 25,000కు పైగా విజయశ్రీ
- "ఫుష్పవిలాపము", "కుంతికుమారి",
- గానగంధర్వులు ఘంటసాల వేంకటేశ్వరరావు గారు "అద్వైత మూర్తి", "సంధ్యశ్రీ", "పుష్పవిలాపము", కుంతికుమారి", "అంజలి", "కరుణామయి",
- "భువన విజయము" నాటకములో ముక్కు తిమ్మనగాను, "భారతావతరణము" నాటకములోలో నన్నయ్యగాను, "ఇందిరమందిరము" నాటకములో చేమకూర వేంకట కవి గాను,
==మూలాలు==
|