కౌసల్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: దశరధు → దశరథు, , → , (2)
పంక్తి 2:
{{అయోమయం}}
[[File:Bharata and Satrughna come to console Kausalya.jpg|thumb|కౌసల్యను ఓదార్చడానికి వచ్చిన భరత శతృఘ్నులు]]
'''[[కౌసల్య]]''' ([[సంస్కృతం]]: '''कौशल्या'''), [[రామాయణం]]లో దశరధునిదశరథుని ముగ్గురు భార్యలలో పెద్దది మరియు, [[అయోధ్య]] రాజ్యానికి [[మహారాణి]]. ఆమె మగథ సామ్రాజ్యపు ([[కోసల]]) రాకుమారి. ఆమె తల్లిదండ్రులు సుకౌశలుడు, అమృత ప్రభ. [[దశరథుడు]] మొదటగా సుకౌశలుడిని మిత్ర రాజ్యంగా ఉండమని ఆహ్వానించాడు. అయితే ఆయన అందుకు అంగీకరించలేదు. దాంతో దశరథుడు అతని మీద దండెత్తి అతన్ని ఓడించాడు. దాంతో సుకౌశలుడు తన [[కూతురు|కుమార్తె]]<nowiki/>ను దశరథుడికిచ్చి [[పెళ్ళి|వివాహం]] చేసి సంధి చేసుకున్నాడు.
 
ఈమె [[శ్రీరాముడు|శ్రీరాముని]] తల్లి. [[వాల్మీకి]] ఆమెకు రామజనని గా, కౌసల్యామాతగా గౌరవించాడు. [[ఇక్ష్వాకు వంశం]]లో తరతరాలుగా శ్రీమహావిష్ణువును ఆరాధిస్తుంటే, ఆ [[మహావిష్ణువు]]<nowiki/>నే పుత్రునిగా పొందే అదృష్టం కౌసల్య మరియు, దశరథులకు దక్కింది.
 
శ్రీ [[విళంబి]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ నవమి]], శుక్ల పక్షం, పునర్వసూ నక్షత్రాన, [[కర్కాటకరాశి|కర్కాటక]] లగ్నంలో సూర్య వంశజుడైన రఘుకుల తిలకుని కౌసల్య ప్రసవించింది.
"https://te.wikipedia.org/wiki/కౌసల్య" నుండి వెలికితీశారు