జయలలిత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: చినది. → చింది. (3), ె → ే , , → , (5) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 42:
| party_position = General Secretary
}}
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]—మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె [[తమిళనాడు]] రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
పంక్తి 58:
* జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
* 1982లో అఖిల భారత అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగములో సభ్యురాలిగా చేరిన ఆమె, 1984 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989 లో బోడినాయకనూరు నుండి మొట్టమొదటి సారిగా ఎం.ఎల్.ఏగా గెలిచారు. 1991 లో గాంగేయం
===ఎన్నికల చరిత్ర===
పంక్తి 139:
==జె.జయలలిత నేతృత్వములో అణ్ణా డి.ఎం.కె. సాధనలు==
*1991-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో 168 నియోజకవర్గములలో పోటీ చేసి 164 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును
*1998-వ సంవత్సరము జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో 18 నియోజకవర్గములలో గెలిచి వాజపేయి నేతృత్వములోని కేంద్ర ప్రభుత్వములో పాలుపంచుకొనెను.
*2001-వ సంవత్సరము మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 132 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును
*2011-వ సంవత్సరము ఏప్రియల్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 150 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును
*2011-వ సంవత్సరము సెప్టెంబరు/అక్టోబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తమున్న 10 నగరపాలికలను దక్కించుకున్నది.
*2014-వ సంవత్సరములో జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడు లోని 39
*2016-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో మొత్తమున్న 234 నియోజకవర్గములలో ఒంటరిగా పోటీ చేసి, 134 నియోజకవర్గములలో నెగ్గి అధికారమును నిలబెట్టికొనెను. 1984 కి పిమ్మట అధికారములో ఉన్న పక్షమే తిరిగి నెగ్గుట ఇదియే మొదలు. .
*2016-వ సంవత్సరము జూను నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు సభ్యులను గెలిపించుకొనుట ద్వారా దేశ పార్లమెంటులో అణ్ణా డి.ఎం.కే బలము 50కి పెరిగెను (37 లోకసభ+ 13 రాజ్యసభ). ఇది తమిళనాడు లోని మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయము.
|