విశ్వ హిందూ పరిషత్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి →top: clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (5) |
||
పంక్తి 32:
}}
[[File:An old building at Haridwar.jpg|thumb|[[హరిద్వార్]] లోని విశ్వ హిందూ పరిషత్ స్థానిక కార్యాలయం]]
'''విశ్వ హిందూ పరిషత్''' ను సంక్షిప్తంగా '''వి.హెచ్.పి''' అంటారు. ఇది భారతదేశంలోని [[హిందూ]] మితవాద సంస్థ
విశ్వ హిందూ పరిషత్ ను కేశవరాం కాశీరాం శాస్త్రి 1964 లో స్థాపించారు. హిందూ ఆధ్యాత్మిక నేత [[చిన్మయానంద]], పూర్వ [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] సభ్యుడు ఎస్.ఎస్.ఆప్టే, నందారి సిక్కుల యొక్క ఉన్నత ఆధ్యాత్మిక అధిపతి సద్గురు జగ్జీత్ సింగ్
"విశ్వ హిందూ పరిషత్" అనే ఈ పేరును సంస్థ సమావేశంలో ప్రతిపాదించి నిర్ణయించారు
వి.హెచ్.పి మొదటి చర్చనీయాంశ సమావేశం పవాయ్, సాందీపుని సంధ్యాలయ, బొంబాయిలో 1964 ఆగస్టు 29 న జరిగింది. కృష్ణాష్టమి పండుగ నాడు ఏర్పాటుచేసుకున్న ఈ సమావేశానికి ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.యస్.గోల్వాల్కర్ ఆతిథ్యం వహించారు. హిందూ, సిక్కు, బౌద్ధ
"భారత మూలాలకు చెందిన అన్ని మత విశ్వాసాలను ఏకం చేయాలి" అని "హిందూ" ("హిందూస్తాన్" ప్రజలు) అనే పదం చెబుతుందని కావున అన్ని మతాలకు చెందిన అనుయాయులకు ఇది వర్తించబడుతుందని గోల్వాల్కర్ వివరించారు.
ఆప్టే ప్రకటన:
:ఈ ప్రపంచం క్రైస్తవ, ఇస్లాం
==మూలాలు==
|