పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (8) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 35:
| portaldisp =
}}
'''పెండ్యాల వరవర రావు''' (Varavara Rao) అందరికీ వి.వి.గా సుపరిచితుడు. ఆయన [[నవంబర్ 3]], [[1940]]లో [[వరంగల్లు]] జిల్లా లోని [[చిన్నపెండ్యాల]] అనే గ్రామంలో జన్మించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం
==సృజన==
నవంబర్ [[1966]] లో, ''సాహితీ మిత్రులు'' (Friends of Literature) స్థాపించి, ''సృజన'' అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. రెండు దశాబ్దాలపాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన ''సృజన'' పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుండి [[1992]] వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది. వి.వి. జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించింది. ఆమెకు కూడా [[1978]]
==విరసం==
జనవరి [[1970]]లో తోటి కవులతో స్థాపించిన ''తిరగబడు కవులు'' కొన్నాళ్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి [[1970]] [[జూలై 4]] న ''[[విప్లవ రచయితల సంఘం]]'' ([[విరసం]]) గా అవతరించాక, తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కెరటమై ఎగసింది. ఆయన ప్రారంభదశనుండి నేటి వరకు విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. [[1984]] నుండి [[1986]] వరకు కార్యదర్శిగా కూడా ఉన్నాడు. [[1983]]లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా
==జైలు జీవితము==
పంక్తి 48:
==రచనలు==
===కావ్యము===
*విప్లవ సాహిత్యోద్యమంలో భాగంగా 9 పద్యసంకలనాలు
**చలినెగళ్లు (1968)
**జీవనది (1970)
పంక్తి 72:
*ప్రజలమనిషి-ఒక పరిచయం (1978)
*కల్పనా సాహిత్యం-వస్తువివేచన (జనవరి 2005)
*డిసెంబరు 1988 నుండి ఏప్రిల్ 1989 వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్
*1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు
*1990 లో శ్రీశ్రీ మరోప్రస్థానం- టీకాటిప్పణి
పంక్తి 80:
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధంలో ఉండగా వి.వి. [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross”
[[బొమ్మ:VaraVaraRao writing.jpg|thumb|రచనలో నిమగ్నమైన వి.వి.]]
పంక్తి 88:
==శాంతి దూత==
*జూన్ 2002 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం CPI-ML (పీపుల్స్ వార్) తో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ఆయన ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించాడు. తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆది లోనే విఫలమయింది.
*మరలా 2004-2005 లో కాంగ్రెసు ప్రభుత్వం పీపుల్స్ వార్ తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఆయన మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించాడు. 2004 లో మొదలయిన చర్చల ప్రయత్నం ఒక విడత చర్చల అనంతరం 2005 ఆగస్టు 18 న CPI (మావోయిస్టు), విరసం
==మరలా జైలు==
|