కోకా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: జనవరి 31, 1958 → 1958 జనవరి 31 (3), → (3), , → , (2) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 12:
| office = ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]] మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి<br />[[సుప్రీం కోర్టు]] ప్రధాన న్యాయమూర్తి.
| salary =
| term = 1956-58
| predecessor =
| successor = [[పి. చంద్రారెడ్డి]]
పంక్తి 23:
| date =
}}
'''కోకా సుబ్బారావు''' ([[ఆంగ్లం]]: Koka Subba Rao) ([[జూలై 15]], [[1902]] - [[మే 6]], [[1976]]) ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]] మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి
==తొలిరోజులు==
పంక్తి 31:
సుబ్బారావు, మామయ్య పి. వెంకట రమణారావు నాయుడు వద్ద పని ప్రారభించాడు. వెంకట రమణారావు నాయుడు ఆంధ్ర కేసరి [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]]<nowiki/>కు జూనియరుగా ఉండేవాడు. ఆయన జిల్లా మున్సిఫ్ గా ఎంపికై [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]]లో పనిచేసాడు.
వెంకట రమణారావు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క జడ్జిగా పదవోన్నతి పొందిన తర్వాత, సుబ్బారావు తన ప్రజ్ఞాశీలి అయిన బావమరిది [[పి.వి.రాజమన్నార్]]తో కలిసి ప్రాక్టీసు కొనసాగించాడు. రాజమన్నార్ ఆ తరువాతి కాలంలో ఆద్వొకేట్ జనరల్
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజాజీ, సీనియర్ జడ్జి అయిన గోవింద మెనన్ ను 1954లో గుంటూరులో ఏర్పాటు కానున్న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలనుకున్నాడు, కానీ ప్రకాశం పంతులు [[హైకోర్టు]] ఏర్పాటును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సుబ్బారావే కావాలని పట్టుబట్టాడు. దానితో [[గుంటూరు]]లో [[హైకోర్టు]] ఏర్పడిన తర్వాత సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుబ్బారావు [[హైదరాబాదు]]<nowiki/>లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగాడు.
పంక్తి 37:
1954లో తిరుపతిలో [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] స్థాపించినప్పుడు సుబ్బారావు విశ్వవిద్యాలయపు తొలి సంచాలకునిగా నియమించబడ్డాడు. విశ్వవిద్యాలయల చట్టాన్ని సవరించి రాష్ట్ర గవర్నరుకు విశ్వవిద్యాలయాల సంచాలక పదవిని గవర్నర్లకు పునరుద్ధిరించే వరకు సుబ్బారావు ఆ పదవిలో కొనసాగాడు.
మద్రాసు హైకోర్టులో జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత 1958 జనవరి
| url = | doi = | id = | isbn = 019565610-5 }}</ref> చట్ట సభలకి (పార్లమెంట్ కి) కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేసే అధికారంలేదని చారిత్రాత్మిక తీర్పులో పేర్కొన్నారు. ప్రధాన న్యాయవాది సుబ్బారావు, జస్టిస్ షా, సిక్రి, షిలత్, వైదియలింగంతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని ప్రకటించింది.
పంక్తి 49:
==రాజకీయ జీవితం==
సుబ్బారావు నాలుగవ రాష్ట్రపతి ఎన్నికలలో, ప్రతిపక్ష పార్టీల యొక్క ఏకగ్రీవ అభ్యర్థిగా పోటీచేయటానికి
సుబ్బారావు [[మే 6]], [[1976]]న బెంగుళూరులో మరణించాడు.
|