జనమంచి శేషాద్రి శర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →జీవిత సంగ్రహం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 39:
==జీవిత సంగ్రహం==
వీరు [[1882]] సంవత్సరంలో [[జూలై 4]]వ తేదీన వైదిక [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో సుబ్రహ్మణ్యావధాని
వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి [[అవధానాలు]] చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్థిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. [[ఆయుర్వేదం]]లో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి [[సాహిత్యం|సాహిత్య]] గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.
పంక్తి 54:
*[[వాల్మీకి రామాయణం]] ([[ఆంధ్ర శ్రీమద్రామాయణం]]) <ref>[https://archive.org/details/in.ernet.dli.2015.371634 Andhra Srimadramayanamu, Uttara Kandamu (1924) at Digital Library of India.]</ref>
*[[శ్రీమద్భాగవతం]]లోని 10 వ అధ్యాయం ([[తాండవకృష్ణ భాగవతం]])
*[[స్కంద పురాణం]] నుండి [[కౌమారికా ఖండం]]
*[[పాండవాజ్ఞాతవాసం]]
|