జామా మస్జిద్ (ఢిల్లీ): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
[[దస్త్రం:Jamamasjid.JPG|thumb|right|275px|మజ్సిద్ ఎ జహాఁ నుమా (జామా మస్జిద్) ఢిల్లీ.]]
 
'''మస్జిద్-ఎ-జహాఁ నుమా''' ([[ఆంగ్లం]] : '''Masjid-i-Jahan Numa''', [[హిందీ]] : मस्जिद-ए-जहां नुमा, [[ఉర్దూ]] : '''مسجد جھان نمہ'''), దీనికి సాధారణ నామం '''జామా మస్జిద్''' (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) '''जामिया/जामा मस्जिद ''', ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి [[షాజహాన్]] నిర్మించాడు. దీని నిర్మాణం [[1656]] లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు, అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన [[చాందినీ చౌక్]] ప్రాంతంలో గలదు.
 
''మస్జిద్ ఎ జహాఁ నుమా'' అనగా ''ప్రపంచ వీక్షణా మస్జిద్'', జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన ''సార్వత్రిక మస్జిద్''. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) ఉన్నాయి. ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన [[ఖురాన్]] ప్రతి".