ధర్మవరం రామకృష్ణమాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
| death_place = [[కర్నూలు జిల్లా]] [[ఆలూరు]]
| death_cause =
| known = సుప్రసిద్ధ నటుడు, [[నాటక రచయిత]] మరియు, బహుభాషా పండితుడు
| occupation = వకీలు
| title =
పంక్తి 38:
 
 
'''ధర్మవరం రామకృష్ణమాచార్యులు''' (Dharmavaram Ramakrishnamacharyulu) ([[1853]] - [[1912]]) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు, బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. [[ధర్మవరం గోపాలాచార్యులు]] ఇతని పెద్దతమ్ముడు.
 
==జననం, విద్యాభ్యాసం==
వీరు [[పరీధావి]] నామ సంవత్సరం [[కార్తీక శుద్ధ ఏకాదశి]] దినమున కృష్ణమాచార్యులు మరియు, లక్ష్మమ్మ దంపతులకు ధర్మపురి అగ్రహారమున జన్మించారు.
తండ్రివద్దనే ఆంధ్ర, సంస్కృత, [[కన్నడ]] భాషలు నేర్చుకున్నాడు.1870లో [[మెట్రిక్యులేషన్]] పాసయ్యాడు. తాతగారి వద్ద [[రఘువంశము]], చంపూరామాయణము, [[ప్రతాపరుద్రీయము]] చదివాడు. 1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను, సెకండరీగ్రేడ్ ప్లీడర్‌షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు.